ఇఎస్ఐ స్కామ్లో మంగళవారం ఏసీబీ అధికారులు మరోసారి దాడులు నిర్వహించి దేవికారాణి, నాగలక్ష్మిలకు చెందిన రూ.4 కోట్ల 47 లక్షలు నగదును సీజ్ చేశారు. కూకట్పల్లిలో రెసిడెన్షియల్…
తాజా వార్తలు

వరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. బుధవారం తెల్లవారుజామున దామెర మండలం పసరగొండ క్రాస్ రోడ్…
ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయం సృష్టిస్తున్నది. నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే నాలుగు లక్షలకుపైగా నిర్ధారణ అయ్యాయి. తాజాగా 10,368 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య,…
తెలంగాణ యూనివర్సిటీ డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలను ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనుంది. యూజీసీ మార్గదర్శకాలు, సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో…
సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ) మాజీ డిప్యూటీ కమిషనర్ను సీబీఐ అరెస్టు చేసింది. రూ. లక్ష లంచం కేసులో మాజీ డిప్యూటీ కమిషనర్తో…
ధన్వంతరి నారాయణ మహాగణపతిగా పూజలందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన క్రేన్ నం. 4 వద్ద మహాగణపతి నిమజ్జనం…
ఆంధ్రప్రదేశ్లో మరో మంత్రి కరోనా బారినపడ్డారు. తాజాగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్…
ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ముగిశాయి. అశ్రునయనాల మధ్య దాదాకు కన్నీటి వీడ్కోలు పలికారు. సైనిక లాంఛనాలతో ప్రణబ్ అంతిమ సంస్కారాలను…
గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,734 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,27,697కు చేరాయి. వైరస్…
టీఎన్జీవో రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ…









