లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులు

లంచం తీసుకుంటూ వాణిజ్య పన్నుల శాఖలోని ఇద్దరు ఉద్యోగులు సోమవారం ఏసీబీ అధి కారులకు పట్టుబడ్డారు. హంటర్‌రోడ్డులోని వాణిజ్య పన్నుల శాఖ వరంగల్‌ డివిజన్‌ కార్యాలయంలో జనగామ…

Continue Reading →

‘తెలంగాణ’తో ప్రణబ్ ముఖర్జీకి అనుబంధం : సీఎం కేసీఆర్‌

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూమి తెలిపారు. దేశం కోసం ఆయ‌న నిస్వార్థంగా…

Continue Reading →

ఏపీలో కొత్తగా 10,004 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 56,490 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 10,004 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో…

Continue Reading →

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) కన్నుమూశారు. కరోనా వైరస్‌ బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిశారు. కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో…

Continue Reading →

నిమజ్జనానికి వచ్చే భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి : హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌

 వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను…

Continue Reading →

ఉస్మానియా కూల్చివేత‌పై హైకోర్టులో విచార‌ణ‌

ఉస్మానియా ఆసుప‌త్రి కూల్చివేత‌, నూత‌న భ‌వ‌న నిర్మాణంపై దాఖ‌లైన పిటిష‌న్‌పై హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఉస్మానియా పురాత‌న క‌ట్ట‌డం అని దానిని కూల్చివేయ‌కుండా అడ్డుకోవాలని కోర్టులో పిటిష‌న్…

Continue Reading →

డాలర్‌ బాయ్‌ ఒత్తిడి మేరకే అలా చేశాను: బాధితురాలు

139 మంది అత్యాచారం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తనపై ప్రముఖులు అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు తాజాగా వాటి వెనుక డాలర్‌ బాబు ఒత్తిడి…

Continue Reading →

దేశంలో 36 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

 దేశంలో క‌రోనా వైరస్ మ‌రింత‌గా విజృంభిస్తోంది‌. వరుసగా ఐదో రోజు 76 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 78 వేల మంది క‌రోనా బారిన…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,873 కరోనా కేసులు

గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,873 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,24,963కు చేరాయి. వైరస్‌…

Continue Reading →

పాతబస్తీలో బీబీ కా ఆలం ఊరేగింపు

త్యాగానికి ప్రతీకగా జరుపుకునే మొహర్రం ఊరేగింపునకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఆదివారం పాతబస్తీలో ప్రసిద్ధ బీబీ కా ఆలం ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపునకు పోలీసులు…

Continue Reading →