వేగంగా మీడియా అకాడమీ భవన నిర్మాణం : అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి, త్వరగా అందుబాటులోకి తేవాలని అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లను కోరారు.…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,932 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణరాష్ట్రంలో గురువారం 61,863 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,932 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన…

Continue Reading →

పీవీ భారతరత్నం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానంచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. హైదరాబాద్‌లో పీవీ స్మారకాన్ని…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీ పట్టుబడ్డ ఏఆర్‌ఐ శ్యామ్‌నాయక్‌

ఏసీబీ వలకు రెవెన్యూ చేప చిక్కింది. భూమి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు రైతు వద్ద నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా.. పెద్దఅడిశర్లపల్లి ఏఆర్‌ఐ కేతావత్‌…

Continue Reading →

ఏకాంతంగా శ్రీ‌వారి బ్రహ్మోత్స‌వాలు : టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి

కోవిడ్ కార‌ణంగా తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలను ఈసారి ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌‌నున్న‌ట్లు టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమ‌ల బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌రు 19 నుండి 27వ…

Continue Reading →

బోధన్‌ ఏఈ ఎన్‌. నాగేశ్వర్‌రావ్ సస్పెన్షన్, కలెక్టర్ ఉత్తర్వులు జారీ

బోధన్‌ పట్టణంలోని పాండుఫారం శివారులో నూతనంగా నిర్మించిన తెలంగాణ బాలికల మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన ఏఈ నాగేశ్వర్‌రావ్‌ను నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణ రెడ్డి…

Continue Reading →

టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నకు కరోనా పాజిటివ్‌

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. వైద్యాధికారుల సూచనల…

Continue Reading →

మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు

మాజీ కార్మిక‌శాఖ మంత్రి, టీడీపీ నాయ‌కుడు కె. అచ్చెన్నాయుడికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టు శుక్ర‌వారం బెయిల్ మంజూరు చేసింది. ఈఎస్ఐ ఆస్ప‌త్రి మందుల కొనుగోలు కుంభ‌కోణంలో అచ్చెన్నాయుడు ఈ…

Continue Reading →

తెలంగాణలో కొత్త‌గా 2932 క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా 1580 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న‌వారి సంఖ్య 87,675కి చేరింది. అదేవిధంగా రాష్ట్రంలో నిన్న కొత్త‌గా 2,932…

Continue Reading →

జనరల్‌ పర్పసెస్‌ కమిటీ సభ్యుడిగా కేకే

సభా వ్యవహారాలకు సంబంధించిన సలహాలు, సూచనలు చేసేందుకు వీలుగా పనిచేసే జనరల్‌ పర్పసెస్‌ కమిటీని రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ఆమోదం మేరకు సెక్రటరీ జనరల్‌ ప్రకటించారు. వైస్‌…

Continue Reading →