కార్తికేయ ఫార్మా పరిశ్రమలో రసాయనిక పదార్థాలు లీక్‌

 అర్ధరాత్రి ఫార్మా కంపెనీ వదిలిన విషవాయువుతో ఉక్కిరి బిక్కిరి అయినట్లు చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి…

Continue Reading →

ముగ్గురు అటవీ శాఖ అధికారుల సస్పెన్షన్..

టింబర్ డిపోలు, సామిల్లుల రెన్యువల్స్ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అవకతవకలకు పాల్పడిన ముగ్గురు అటవీ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం అటవీ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 10,621 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. నిత్యం వేలల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా 10,621 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ…

Continue Reading →

ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

 ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలను కుదిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం పంపిన శాంపిల్స్ టెస్ట్ కు 2400 రూపాయలు…

Continue Reading →

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డి

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డిను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. కేబినెట్‌ ర్యాంక్‌ హోదాలో నియమిస్తూ గురువారం…

Continue Reading →

తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలి : మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. గురువారం వర్చువల్‌ విధానంలో కేంద్ర ఆర్థికశాఖ…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,795 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,795 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో పాజిటివ్‌ కేసులు 1,14,483కు చేరాయి. తాజాగా 8 మంది వైరస్‌ ప్రభావంతో…

Continue Reading →

నిజామాబాద్‌ జిల్లాలో 173 మంది వీఆర్‌ఓల బదిలీ

నిజామాబాద్ జిల్లాలో భారీగా వీఆర్‌ఓలను బదిలీ చేశారు. 173 మంది వీఆర్‌ఓలను బదిలీ చేస్తూ అదనపు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం విధుల్లో చేరాలని ఆదేశించారు.…

Continue Reading →

పీవీకి భారతరత్న ప్రకటించాలి

దివంగత మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావుకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు.…

Continue Reading →

ఈనెల 28న పీవీ శత జయంతి ఉత్సవాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు  శత జయంతి ఉత్సవాల నిర్వహణపై  ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 28వ (శుక్రవారం)  తేదీ…

Continue Reading →