కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది.. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగుతున్నది. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారడంతో గేట్లు ఎత్తడంతో…
తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. రోజురోజుకూ కరోనా బారినపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 10,276 పాజిటివ్ కేసులు నమోదు…
తెలంగాణలో వివిధ ప్రవేశపరీక్షల షెడ్యూల్ ఖరారయ్యింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రవేశపరీక్షల షెడ్యూల్ను ఖరారు చేసింది. గతంలోనే తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రవేశపరీక్షల షెడ్యూల్ను ఖరారు చేసినప్పటికీ…
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,474 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 447…
మీకు, మీ కుటుంబ సభ్యులకు “వినాయక చవితి” శుభాకాంక్షలు..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్– అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కమిషనర్గా కేంద్రఆర్థికశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్కుమార్ నియమితులయ్యారు. ఈ నెల 31న ఈసీగా వైదొలగనున్న అశోక్ లావాస స్థానంలో రాజీవ్కుమార్ను రాష్ట్రపతి…
గరిడేపల్లి/మఠంపల్లి మఠంపల్లి మండలంలోని పెదవీడు రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 540లో గల 421 ఎకరాల 5 గుంటల ప్రభుత్వ భూమిని పొజిషన్లో లేని కొందరు వ్యక్తులు,…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళసై సౌందర్రాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అతి త్వరలో…
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ర్ట విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఈగలపెంట…
తెలంగాణలోని శ్రీశైలం జలవిద్యుత్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం సంతాపం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలోని శ్రీశైలం…









