శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.…
తాజా వార్తలు

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది మరణించారు. రెస్క్యూ టీం అయిదుగురు మృత దేహాలను బయటకు తీసుకొచ్చారు.. మిగిలిన నాలుగు…
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 55,010 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 9,544 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్గారు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు దేశ వ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. ఈ ఛాలెంజ్ను స్వీకరించి రంగాలతో సంబంధం లేకుండా…
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగిన ప్రాంతం నుంచి ఎన్డీఆర్ఎఫ్ సహాయక సిబ్బంది ఐదు మృతదేహాలను వెలుపలికి తీసుకువచ్చారు. వీరిలో ఒకరిని ఏఈ…
శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, అందుకు దారి తీసిన…
డిప్లొమా, బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తిచేసినవారు బీటెక్ లేదా బీఈ రెండో ఏడాదిలోకి ప్రవేశాలు కల్పించే టీఎస్ ఈసెట్-2020 పరీక్ష తేదీని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. రాష్టంలో…
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1967 కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 26,767 మందికి కరోనా నిర్ధారణ…
నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు…
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెంకటేశ్వర్రెడ్డి అనే వ్యక్తి సర్వేయర్ సూపరిండెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. శంషాబాద్ తొండుపల్లిలోని 20 ఎకరాల స్థల వివాదంపై ఒక వ్యక్తిని 15వేల…









