శ్రీశైలం విద్యుత్‌ ప్లాంట్‌ ప్రమాద మృతులకు ఉప రాష్ట్రపతి సంతాపం

తెలంగాణలోని శ్రీశైలం జలవిద్యుత్ ప్లాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం సంతాపం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలోని శ్రీశైలం…

Continue Reading →

శ్రీ‌శైలం జ‌ల‌విద్యుత్ ప్ర‌మాదంపై ప్ర‌ధాని దిగ్భ్రాంతి

శ్రీ‌శైలం ఎడ‌మ‌గ‌ట్టు భూగ‌ర్భ జ‌ల విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్నిప్ర‌మాదంపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. సంఘ‌ట‌న చాలా దుర‌దృష్ట‌క‌ర‌మన్నారు. మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు.…

Continue Reading →

శ్రీ‌శైలం విద్యుత్ కేంద్రం ప్ర‌మాదంలో 9 మంది మృతి

శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్ర‌మాదంలో మొత్తం తొమ్మిది మంది మ‌ర‌ణించారు. రెస్క్యూ టీం  అయిదుగురు మృత దేహాల‌ను బ‌య‌ట‌కు తీసు‌కొచ్చారు.. మిగిలిన నాలుగు…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 9544 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 55,010 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 9,544 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క‌లు నాటిన హీరో సుశాంత్‌

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు దేశ వ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. ఈ ఛాలెంజ్‌ను స్వీక‌రించి రంగాల‌తో సంబంధం లేకుండా…

Continue Reading →

శ్రీశైలం పవర్‌హౌస్ ప్రమాదం: ఐదు మృతదేహాలు ల‌భ్యం

శ్రీ‌శైలం ఎడ‌మ‌గ‌ట్టు భూగ‌ర్భ జ‌ల విద్యుత్ కేంద్రంలో మంట‌లు చెల‌రేగిన ప్రాంతం నుంచి ఎన్‌డీఆర్ఎఫ్‌ స‌హాయ‌క సిబ్బంది ఐదు మృత‌దేహాల‌ను వెలుప‌లికి తీసుకువచ్చారు. వీరిలో ఒక‌రిని ఏఈ…

Continue Reading →

శ్రీ‌శైలం ప‌వ‌ర్‌ప్లాంట్ ప్ర‌మాదంపై సీఐడీ విచార‌ణ‌కు సీఎం ఆదేశం

శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, అందుకు దారి తీసిన…

Continue Reading →

ఈనెల 31న టీఎస్ఈసెట్‌

డిప్లొమా, బీఎస్సీ మ్యాథ‌మెటిక్స్ పూర్తిచేసిన‌వారు బీటెక్ లేదా బీఈ రెండో ఏడాదిలోకి ప్ర‌వేశాలు క‌ల్పించే టీఎస్ ఈసెట్‌-2020 ప‌రీక్ష తేదీని ఉన్న‌త విద్యా మండ‌లి ప్ర‌క‌టించింది. రాష్టంలో…

Continue Reading →

తెలంగాణలో కొత్త‌గా 1967 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1967 కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.  26,767 మందికి కరోనా నిర్ధారణ…

Continue Reading →

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..

నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు…

Continue Reading →