ఏసీబీ వ‌ల‌లో అవినీతి అధికారి

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వెంకటేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి సర్వేయర్‌ సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శంషాబాద్‌ తొండుపల్లిలోని 20 ఎకరాల స్థల వివాదంపై ఒక వ్యక్తిని 15వేల…

Continue Reading →

ఆగ‌స్టు 24 నుంచి దోస్త్ అడ్మిష‌న్లు

తెలంగాణ‌లోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం రాష్ర్ట ఉన్న‌త విద్యా మండలి గురువారం దోస్త్ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఆగ‌స్టు 24 నుంచి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్క‌లు నాటిన దగ్గుబాటి రానా

‘పుడమి పచ్చగుండాలె- మన బతుకులు చల్లగుండాలె’ నినాదంతో రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించిన ప్ర‌భాస్ త‌న ఇంట్లో మూడు మొక్క‌లు నాటి…

Continue Reading →

దేశంలో ఒకేరోజు దాదాపు 70 వేల క‌రోనా కేసులు

క‌రోనా మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం దాల్చింది. వైర‌స్ పంజా విస‌ర‌డంతో వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. నిన్న 64 వేల‌కుపైగా క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, ఈ రోజు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 1724 కరోనా పాజిటివ్ కేసులు

 తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 23,841 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1724 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన వాటితో కలిపి…

Continue Reading →

పార్వతీ రామలింగేశ్వరులకు లక్ష పుష్పార్చన

చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం అమావాస్యను పురస్కరించుకొని స్వామివారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ప్రధానార్చకులు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణ…

Continue Reading →

తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు

తెలంగాణలో గడిచిన కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఉత్తర బంగాళాఖాతంలో అప్పపీడనం తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో రాగల 24గంటల్లో…

Continue Reading →

‌కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్

 ‌కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ అశోక్ ల‌వాసా రాజీనామాను రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ మేర‌కు కేంద్ర న్యాయ‌శాఖ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇది ఆగ‌స్టు 31…

Continue Reading →

ఏపీ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు …

ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో బుధవారం మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ ఆక్వా కల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్…

Continue Reading →

ఏపీలో కొత్తగా 9,742 కరోనా కేసులు..86 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది.  గడచిన 24 గంటల్లో కొత్తగా 9,742 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం…

Continue Reading →