వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రి ఈటల రాజేందర్

 వరంగల్‌ మహానగరంలో వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎడతెరపి కురిసిన వర్షాలకు నగరం అతలాకుతలం కాగా, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికార యంత్రాంగం…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 894 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 894 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ ‌హైదరాబాద్‌ మున్సిపల్‌…

Continue Reading →

ఏపీలో కొత్త‌గా 8,012 క‌రోనా పాజిటివ్ కేసులు.. 88 మంది మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 8,012 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 48,746 శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా వీటిలో 8,012 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాయి. కోవిడ్‌-19…

Continue Reading →

కంటోన్మెంట్ రోడ్ల‌ను తెర‌వండి: మ‌ంత్రి కేటీఆర్‌

 సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మూసివేసిన రోడ్ల‌ను తెర‌వాల‌ని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్ర‌భుత్వాన్నికోరారు. ఈమేర‌కు కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ‌న్‌థ్‌సింగ్‌కు కేటీఆర్ లేఖ‌రాశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్లు…

Continue Reading →

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు మాతృవియోగం

ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి ఈశ్వరమ్మ (84) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న…

Continue Reading →

తెలంగాణలో కొత్త‌గా 1102 కరోనా పాజిటివ్ కేసులు

‌తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంట‌ల‌వర‌కు కొత్త‌గా 1930 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త‌గా 1102 క‌రోనా కేసులున‌మోద‌వ‌గా, తొమ్మిది మంది మ‌ర‌ణించారు. దీంతో…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హీరో నాగ శౌర్య  ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీక‌రించి మొక్క‌లు నాటిన డైరెక్ట‌ర్ నందినీ…

Continue Reading →

కీసర తహసీల్దార్‌ నాగరాజు ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

కీసర తహసీల్దార్‌  నాగరాజు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఏకంగా రూ. కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడిన…

Continue Reading →

ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 19వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో ఒకటవ బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో…

Continue Reading →

ప్రముఖ సాహితీవేత్త తిరునగరి రామానుజయ్యకి దాశ‌ర‌థి కృష్ణమాచార్య అవార్డు

తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన మహాకవి దాశరథి కృష్ణమాచార్య-2020 సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త తిరునగరి రామానుజయ్యకు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అంద‌జేశారు. అవార్డుతో పాటు రూ.1,01,116…

Continue Reading →