74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

నిఘానేత్రం న్యూస్ పాఠకులకు.. పర్యావరణ ప్రేమికులకు..అధికారులకు.. మా శ్రేయోభిలాషులకు.. మిత్రులకు .. 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు పర్యావరణాన్ని కాపాడుకుందాం..భవిష్యత్ తరాలకు భరోసానిద్ధాం.. – ఎడిటర్, నిఘానేత్రం…

Continue Reading →

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ప్రగతి భవన్‌లో నిరాడంబరంగా నిర్వహించారు. జాతీయ జెండాను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. కేవలం ముఖ్యనాయకులు, కొద్దిమంది అధికారుల సమక్షంలోనే…

Continue Reading →

యువతను ప్రపంచ పౌరులుగా తీర్చిద్దుతాం : ప్రధాని నరేంద్ర మోదీ

భారతీయ మధ్య తరగతి కుటుంబం దేశానికి ఎంతో మంది వృత్తి నిపుణులను అందించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఢిల్లీ ఎర్రకోటలో జాతీయ జెండా ఎగుర…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 1863 మందికి క‌రోనా పాజిటివ్

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1863 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 90,259కు చేరింది.ఈ మేరకు రాష్ట్ర…

Continue Reading →

విశ్వాస పరీక్షలో నెగ్గిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను నెగ్గింది. సత్యమే విజయం సాధించిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాజస్థాన్…

Continue Reading →

విషమంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌ కేర్‌ ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై శుక్రవారం సాయంత్రం…

Continue Reading →

ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం ప్రకటించారు. కరోనా…

Continue Reading →

తెలంగాణకు 14 .. ఏపీకి 16 పోలీసు మెడల్స్‌

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమసేవలందించిన పోలీసులకు కేంద్రహోంశాఖ మెడల్స్‌ను అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా 2020 సంవత్సరానికి గానూ తెలంగాణ నుంచి 14 మంది, ఆంధ్రప్రదేశ్‌‌ నుంచి…

Continue Reading →

నల్లగొండ మున్సిపాలిటీలో కో ఆప్షన్ స్థానాలన్నీ టీఆర్ఎస్ కైవసం

 నల్లగొండ మున్సిపాలిటీలో శుక్రవారం జరిగిన కో ఆప్షన్ ఎన్నికల్లో నాలుగుకు నాలుగు స్థానాలు టీఆర్ఎస్  కైవసం చేసుకుంది. ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియను…

Continue Reading →

ఏసీబీ వలలో పంచాయతీరాజ్‌ సూపరింటెండెంట్‌ రబ్బాని

అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) గాలానికి పంచాయతీరాజ్‌ చేప చిక్కింది. గురువారం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్‌లో కాపుగాసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న పంచాయతీరాజ్‌ సూపరింటెండెంట్‌ రబ్బానిని రెడ్‌హ్యాండెడ్‌గా…

Continue Reading →