తెలంగాణలో 88,396కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1921 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో…

Continue Reading →

ఏపీలో కొత్త‌గా 9,996 క‌రోనా పాజిటివ్ కేసులు

 గ‌త కొన్ని రోజులుగా క‌రోనా వైరస్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శిస్తోంది. ప్ర‌తిరోజూ ప‌ది వేల‌కు చేరువ‌లో కేసులు బ‌య‌ట‌ప‌డుతుండ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో…

Continue Reading →

వ‌చ్చేనెల 20 నుంచి ఏపీ గ్రామ స‌చివాల‌య ప‌రీక్షలు‌

క‌రోనా వైర‌స్ కార‌ణంగా నిలిచిపోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామ, వార్డు స‌చివాల‌య ఉద్యోగాల ప‌రీక్ష‌లు వ‌చ్చే నెల 20 నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వారం రోజుల‌పాటు ప‌రీక్ష‌లు…

Continue Reading →

‘మేడ్చల్, ఆదిలాబాద్ జిల్లాల ఇంచార్జీలుగా వినోద్ కుమార్, కర్నె ప్రభాకర్’

పంద్రాగస్టు సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించే జిల్లా ఇంచార్జీలలో  స్వల్ప మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌.. మొక్క‌లు నాటిన న‌వదీప్

పుడమితల్లి పచ్చదనంతో పరిఢవిల్లాలనే సంకల్పంతో ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో సినీ ప్రముఖులంతా భాగస్వాములవుతున్నారు. తాజాగా హీరో న‌వ‌దీప్.. అలీ రాజా ఛాలెంజ్‌ని స్వీక‌రించి మొక్క‌లు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 1931 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 1931 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 9597 కరోనా పాజిటివ్‌‌, 93 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 57,148 నమూనాలు పరీక్షించగా 9,597 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల…

Continue Reading →

గ్రీన్‌చాలెంజ్‌ కార్యక్రమం అపూర్వమైనది: నటి లోరా అమ్ము

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ నిర్వహిస్తున్న గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం అపూర్వమైనదని నటి లోరా అమ్ము పేర్కొన్నారు. సినీనటి సునీత మనోహర్ ఇచ్చిన హరిత సవాల్‌ను స్వీకరించిన…

Continue Reading →

‘వైఎస్సార్‌ చేయూత’ పథకాన్ని ప్రారంభించిన సీఎం‌ జగన్‌

మహిళా సాధికారతే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉద్దేశించిన వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం లాంఛనంగా…

Continue Reading →

విశాఖ షిప్‌ యార్డ్‌ ప్రమాదంపై నివేదిక

విశాఖ షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై నివేదికను జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు కమిటీ బుధవారం అందజేసింది. నిర్ణీత సామర్థ్యానికి తగట్టు క్రేన్‌ నిర్మాణం జరగలేదని ఆరుగురు సభ్యులతో కూడిన…

Continue Reading →