ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ మట్టి గణపతి కిట్ అందజేత విజేతలకు బహుమతులు సాక్షి మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో అన్ని విద్యలకు…
తాజా వార్తలు

గడిచిన 24గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,897 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్…
దేశవ్యాప్తంగా గ్రీన్ఇండియా ఛాలెంజ్ సోషల్మీడియాలో దూసుకుపోతున్నది. ట్విట్టర్ ఇండియా ట్రెండ్లో 2వస్థానం ఆక్రమించి చరిత్ర సృష్టించింది. దేశంలోని ప్రముఖులు గ్రీన్ఇండియాఛాలెంజ్ను ట్విట్టర్ వేదిక లైక్లు చేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే 70వేల…
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని కింది కోర్టులతో పాటు ట్రిబ్యునల్స్, న్యాయసేవా సాధికార సంస్థ, మీడియేషన్ సెంటర్లలో లాక్డౌన్ను సెప్టెంబర్ 5వ తేదీ వరకు హైకోర్టు పొడిగించింది.…
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నది. ఆయనకు మెదడులో ఓ అడ్డంకి ఏర్పడటంతో సోమవారం ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్, రిఫరల్ దవాఖానలో శస్త్రచికిత్స…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,024 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 87 మంది మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో…
రాష్జ్రంలో ఉన్న 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు రేపు(బుధవారం) ‘జగనన్న చేయూత’ పథకం ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ…
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారోత్సవం నిరాడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, బీజేపీ…
గడిచిన 24గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 338…
నేటి నుంచి మొదలు.. 18 నాటికి నివేదిక ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం తెలంగాణ రాష్ట్రంలోని పరిశ్రమల్లో పాటిస్తున్న భద్రతాప్రమాణాలపై ప్రభుత్వం…









