442 మంది జర్నలిస్టులకు ఆర్థికసాయం : మీడియా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ

కరోనా బారినపడిన 442మంది జర్నలిస్టులకు రూ.80లక్షల ఆర్థికసాయం అందజేసినట్టు మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 257 మందికి రూ.20…

Continue Reading →

బోడుప్పల్‌ నగర పాలక సంస్థ కో ఆప్షన్‌ సభ్యుల ఎంపిక

బోడుప్పల్‌ నగర పాలక సంస్థ కో ఆప్షన్‌ సభ్యులను సోమవారం నిర్వహించిన ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశంలో ఎన్నుకున్నారు. పట్టణ పరిధిలోని బొమ్మక్‌ బాలయ్య ఫంక్షన్‌హాల్‌లో మేయర్‌ సామల…

Continue Reading →

ఫార్మాసిటీ భూ సేకరణ వేగవంతం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మండల పరిధిలోని ముచ్చర్ల కేంద్రంగా ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే. కాగా భూసేకరణ కోసం రైతులను ఒప్పించి పనుల్లో వేగం…

Continue Reading →

ఏపీలో కొత్తగా 7665 కరోనా పాజిటివ్‌‌, 80 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 46,699 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 7,665 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజా పరీక్షల్లో 22,668 ట్రూనాట్‌ పద్ధతిలో, 24,331 ర్యాపిడ్‌…

Continue Reading →

తెలంగాణలో ఎంట్రన్స్ పరీక్షల తేదీలు ఖరారు

తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షల…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటిన సినీనటి పూర్ణ

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్‌ కుమార్‌ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఒకరి నుంచి మరొకరు ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ సెలెబ్రిటీలు మొక్కలు నాటుతున్నారు.…

Continue Reading →

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటనలో ముగ్గురి అరెస్టు

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. రమేష్ ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫిసర్ కొడాలి రాజగోపాల్‌రావుతో పాటు.. జనరల్ మేనేజర్ కూరపాటి సుదర్శన్, నైట్ మేనేజర్…

Continue Reading →

మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్

క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. క‌రోనా ఉధృతికి ప్ర‌జ‌లు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు ముఖ్య‌మంత్రులు, కేంద్ర మంత్రులు, ఆయా…

Continue Reading →

బైరామ‌ల్‌గూడ ఫ్లైఓవ‌ర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రో ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. బైరామ‌ల్‌గూడ వ‌ద్ద నిర్మించిన కుడివైపు ఫ్లై ఓవ‌ర్‌ను రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం…

Continue Reading →

ఏపీలో కొత్త ఇండస్ట్రియల్‌ పాలసీ విడుదల

నూతన పారిశ్రామిక విధానాన్ని పారిశ్రామిక​ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఆవిష్కరించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పాలసీ విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల ప్రతిరూపం.…

Continue Reading →