కళాకారులకు ఉన్నతస్థానం : తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి

భారతీయ సంప్రదాయంలో కళాకారులు, భగవంతుని ఆరాధకులకు  ఉన్నతస్థానం ఉన్నదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి అన్నారు. యువకళావాహిని, జీవీఆర్‌ ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో…

Continue Reading →

మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్

 తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వరసగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి మంత్రి మల్లారెడ్డికి కరోనా బారినపడ్డారు. ఆయనకు…

Continue Reading →

ఏపీలో కొత్తగా 10,080 కరోనా కేసులు, 97 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,080 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌-19 కారణంగా తాజాగా 97 మంది…

Continue Reading →

మూడో స్థానంలో నిలిచిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడోస్థానంలో నిలిచారు. జులై 15 నుంచి 27 మధ్య  ఇండియా టుడే…

Continue Reading →

మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ…

Continue Reading →

సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప‌రామ‌ర్శ‌

దుబ్బాక ఎమ్మెల్యే  సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. చిట్టాపూర్‌లో రామలింగారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని…

Continue Reading →

కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(85) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లయ్య.. జులై 29న నిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. ఆ…

Continue Reading →

ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్‌

తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,256 కరోనా పాజిటివ్‌ కేసులు

గడిచిన 24గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,256 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 464 ఉన్నాయి.…

Continue Reading →

విమాన ప్రమాదంపై లోతుగా దర్యాప్తు

కోళీకోడ్‌ ఘోర విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో పౌర విమానయాన శాఖ శుక్రవారం రాత్రి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, పౌర విమానయాన నియంత్రణ సంస్థ(డీజీసీఏ) అధికారులతో ఢిల్లీలో…

Continue Reading →