కేరళలో ఘోర విమాన ప్రమాదం

కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా దుబాయ్‌ నుంచి వస్తున్న దుబాయ్‌–కాళికట్‌ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం శుక్రవారం రాత్రి 7.40 గంటల…

Continue Reading →

ఏపీ లో 12మంది సబ్‌ కలెక్టర్ల ను నియమించిన సర్కారు

ఆంధ్రప్రదేశ్ లో 12మంది సబ్‌ కలెక్టర్లను నియమించింది  అక్కడి సర్కారు. 2018 బ్యాచ్ ప్రొబేషనరీ ఐఏఎస్‌లను సబ్ కలెక్టర్‌లుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.12…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,207 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,207 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 532 ఉన్నాయి.…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ లో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయం సృష్టిస్తున్నది. రోజు రోజుకు వేలల్లో పాజిటివ్‌ కేసుల నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు మహమ్మారి బారినపడ్డారు. తాజాగా మ‌రో ఎమ్మెల్యే…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 10,328 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల జోరు కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 63,686 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ గురువారం బులెటిన్‌లో పేర్కొంది.…

Continue Reading →

ఏసీబీ వలలో సూగూర్‌ వీఆర్‌వో వెంకటరమణ

రైతు నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటూ వీఆర్‌వో ఏసీబీకి పట్టుబడిన సంఘటన గురువారం వనపర్తి జిల్లా పెబ్బేరు తాసిల్దార్‌ కార్యాలయం లో చోటు చేసుకున్నది. ఏసీబీ…

Continue Reading →

తెలంగాణలో నలుగురు అడిషనల్‌ ఎస్పీల బదిలీ

పోలీసుశాఖలో అడిషనల్‌ ఎస్పీలు (నాన్‌కేడర్‌)గా విధులు నిర్వర్తిస్తున్న పలువురు అధికారులు బదిలీ అయ్యారు. రా మగుండం అడిషనల్‌ డీసీపీ (ఆపరేషన్స్‌)గా ఉన్న పి.శోభన్‌కుమార్‌ను జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా…

Continue Reading →

ముగిసిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి అంత్య‌క్రియ‌లు

దివంగత నేత, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలు గురువారం ఆయన వ్యవసాయ క్షేత్రంలో ముగిశాయి. మధ్యాహ్నం 3.10 గంటలకు చిట్టాపూర్‌లోని స్వగృహం నుంచి ప్రారంభమైన రామలింగారెడ్డి అంతిమ…

Continue Reading →

తెలంగాణ సచివాలయం నిర్మాణానికి రూ.400కోట్లు మంజూరు

తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయం నిర్మాణానికి గాను గురువారం 400 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్‌ అండ్‌ బీ శాఖ పరిపాలనాపరమైన అనుమతులు జారీ…

Continue Reading →

నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మరో ప్రమాదం..

నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మళ్లీ ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని బాయిలర్ హీటర్ పేలి ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను…

Continue Reading →