ఏడంతస్తుల్లో తెలంగాణ సచివాలయం

తెలంగాణ ప్రతిష్ఠ, చరిత్ర, వైభవానికి అద్దంపట్టేలా కొత్త సచివాలయం నిర్మాణం కానున్నది. దీనికి సంబంధించిన తుది డిజైన్లకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ‘అర్కిటెక్టులు ఆస్కార్‌, పొన్నితోపాటు…

Continue Reading →

సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు ర్యాంకర్లపై సీఎం జగన్‌ ప్రశంసలు

సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు విదార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించినందుకు సంతోషంగా  ఉందంటూ బుధవారం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ ఛైర్మన్

టీఆర్ఎస్ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం ఉద్య‌మంలా కొన‌సాగుతోంది. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌జాప్ర‌తినిధులు, కార్పొరేట్ దిగ్గ‌జాలు, సీని…

Continue Reading →

ఏపీలో ఓ మంత్రికి ఇద్దరు ఎమ్మెల్యే లకు పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. మహమ్మారి బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల రోజురోజుకూ పెరుగుతున్నది. తాజాగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.…

Continue Reading →

అయోధ్య భూమిపూజలో ‘జై శ్రీరామ్‌’ పేరున్న 9 ఇటుకల వినియోగం

అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం కోసం జరుగుతున్న భూమిపూజలో ‘జై శ్రీరామ్‌’ పేరు ఉన్న 9 ఇటుకలను వినియోగించినట్లు పూజారులు తెలిపారు. దేశవిదేశాల్లోని రామ భక్తులు వీటిని…

Continue Reading →

అయోధ్యలో పారిజాత మొక్కను నాటిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అయోధ్యలో పారిజాత మొక్కను నాటారు. భవ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజకు ముందు అక్కడి రామ్‌లల్లాను ఆయన దర్శించుకుని సాష్టాంగ సమస్కారం…

Continue Reading →

భార‌తీయ వేష‌భూష‌ణ‌లో మోదీ

ఇతిహాస పురుషుడు శ్రీరాముడు పుట్టిన అయోధ్య‌కు ఇవాళ ప్ర‌ధాని మోదీ వెళ్లారు.  శ్రీరామ జ‌న్మ‌భూమి వ‌ద్ద రామాల‌య నిర్మాణం కోసం ఆయ‌న శంకుస్థాప‌న చేయ‌నున్నారు. అయితే భార‌తీయ…

Continue Reading →

భారత్‌ లో 19 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ ‌ఉధృతి కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజు 50 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52,509 వేల కేసులు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా మరో 2012 క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 1139 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య‌ 50,814కి చేరింది. గ‌త 24 గంట‌ల్లో…

Continue Reading →

నేడు ఆర్జే‌సీ‌సెట్‌ ఫలి‌తాలు

ఇంటర్ మొద‌టి ఏడాదిలో ప్రవే‌శాల కోసం నిర్వ‌హిం‌చిన టీఎస్‌ ఆర్జే‌సీ‌సెట్‌–2020 ఫలి‌తా‌లను ఈరోజు విడు‌దల చేయ‌ను‌న్నట్టు ఎస్సీ, ఎస్టీ గురు‌కు‌లాల సొసైటీ కార్య‌దర్శి ఆర్‌‌ఎస్‌ ప్రవీ‌ణ్‌‌కు‌మార్‌ తెలి‌పారు.…

Continue Reading →