ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురం పెదబొందపల్లిలోని తన నివాసంలో…
తాజా వార్తలు

రాజ్యసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. రాజ్యసభ సభ్యులు ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా, మల్లికార్జున్ ఖర్గే, శివ్…
రాజ్యసభ స్టాండింగ్ కమిటీల్లో ఇద్దరు టీఆర్ఎస్ సభ్యులు నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ దేశ్ దీపక్ వర్మ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పేపర్స్…
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దాంతో యోగా సెంటర్లు, జిమ్ లు మూతపడ్డాయి. అయితే అన్లాక్ 3.0లో భాగంగా వీటిని తిరిగి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాలలు, మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘ఈ- రక్షాబంధన్’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా.. వారంతా పూర్తిగా కోలుకున్నారు. తాజాగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు కరోనా…
రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా చేవెళ్లలోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు కన్సల్టెంట్ జనరల్ సౌత్ కొరియా సురేష్…
రక్షాబంధన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు ఆయన సోదరి, నిజామాబాద్ మాజీ ఎంపీ…
తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖంపట్టాయి. నిన్న 9,443 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 983 మంది పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా…
నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. అనుముల మండలం హాజరుగూడెం గ్రామంలో అన్నదమ్ముల హత్యలు సంచలనం రేపాయి. వివరాల్లోకెళ్తే.. ఒకే కుటుంబానికి చెందిన జానపాటి సత్యనారాయణ, జానపాటి అంజి…









