తెలంగాణ రాష్ట్ర జడ్జిల సంఘం అధ్యక్షుడిగా సంతోష్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర జడ్జిల అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జడ్జి సంతోష్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా జీ రాజగోపాల్‌, కే ప్రభాకర్‌రావు,…

Continue Reading →

తెలుగు భాష ఎంతో గొప్పది : పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్

దేశంలోని ప్రాచీన భాషల్లో తెలుగు చెప్పుకోదగిన భాష అని, 9వ శతాబ్దంలోనే గొప్ప సాహిత్యా న్ని సృష్టించిన భాష అని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌…

Continue Reading →

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కరోనా

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కు క‌రోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని అమిత్ షానే స్వయంగా వెల్లడించారు. ఈమేరకు…

Continue Reading →

గ‌చ్చిబౌలి టిమ్స్‌ను సందర్శించిన వైద్యారోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌

 గ‌చ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ను రాష్ర్ట వైద్యారోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేందర్ ఆదివారం సందర్శించారు. ఆస్ప‌త్రిలో కోవిడ్ -19 పాజిటివ్ రోగులకు…

Continue Reading →

రాజ్యసభ ఎథిక్స్‌ కమిటీ సభ్యుడిగా కే కేశవరావు

రాజ్యసభ ఎథిక్స్‌ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నిర్ణయాన్ని రాజ్యసభ సెక్రటేరియట్‌ శనివారం…

Continue Reading →

ఖమ్మం పట్టణంలో మొక్కలు నాటిన మంత్రి అజయ్ కుమార్

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం పట్టణం…

Continue Reading →

మొక్క‌లు నాటిన‌ క‌రీంన‌గ‌ర్ సీపీ క‌మలాస‌న్ రెడ్డి

క‌రీంన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్ వీబీ క‌మ‌లాస‌న్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటారు. సినీ న‌టుడు శివారెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను సీపీ స్వీక‌రించి…

Continue Reading →

ఏపీలో కొత్తగా 10 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. గడిచిన రెండురోజులు రికార్డుస్థాయిలో 10 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా తాజాగా శనివారం 9,276‌ కేసులు నమోదు…

Continue Reading →

రాజ్య‌స‌భ ఎంపీ, మాజీ మంత్రి అమ‌ర్‌సింగ్ క‌న్నుమూత‌

రాజ్య‌స‌భ ఎంపీ, మాజీ మంత్రి, సామాజ్‌వాదీ పార్టీ మాజీ నాయ‌కుడు అమ‌ర్‌సింగ్ క‌న్నుమూశారు. అనారోగ్యం కార‌ణంగా ఆయ‌న గ‌త కొన్ని నెల‌లుగా సింగ‌పూర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి…

Continue Reading →

మ‌రో 3 కోట్ల మొక్క‌లు నాట‌డ‌మే ల‌క్ష్యం : వ‌న‌జీవి రామ‌య్య‌

ఇప్ప‌టికే కోటికి పైగా మొక్క‌ల‌ను నాటాను. భ‌విష్య‌త్‌లో సీడ్‌తో మ‌రో 3 కోట్ల మొక్క‌ల‌ను నాట‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాన‌ని ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత వ‌న‌జీవి రామ‌య్య స్ప‌ష్టం…

Continue Reading →