గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న‌ హాస్య న‌టుడు అలీ

టీఆర్ఎస్ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడ‌త కార్య‌క్ర‌మం మ‌హా ఉద్య‌మంలా కొనసాగుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో…

Continue Reading →

బీజేపీ సీనియర్‌ నేత, మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు (60) మృతిచెందారు. నెలరోజుల కిందట ఆయకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం…

Continue Reading →

హిందుస్తాన్‌ షిప్ ‌యార్డు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్‌ ఆరా

హిందుస్తాన్‌ షిప్ ‌యార్డులో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాద ఘటన వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.…

Continue Reading →

ఈనెల 5న తెలంగాణ కేబినెట్‌ సమావేశం

ఈనెల 5న తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు  ప్రగతిభవన్‌లో  మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో   సెక్రటేరియట్‌ నూతన…

Continue Reading →

విశాఖలో భారీ క్రేన్‌ కూలి 10 మంది మృతి

విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హిందూస్థాన్‌ షిప్‌ యార్డులో భారీ క్రేన్‌ కుప్పకూలి 10 మంది కూలీలు మృతి చెందారు. క్రేన్‌ కింద మరికొందరు చిక్కుకున్నట్లు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 2,083 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో  కొత్తగా 2083 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో 11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు…

Continue Reading →

శ్రీవారి హుండీ ఆదాయం రూ.35 లక్షలు

తిరుమలలోని స్వామివారిని శుక్రవారం  4,984 భక్తులు దర్శించుకున్నారు. 1540 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఆలయానికి రూ.35లక్షల…

Continue Reading →

ఏపీలో రోడ్‌ ట్యాక్స్‌ చెల్లింపు గడువు సెప్టెంబర్‌ 30

లాక్‌డౌన్‌ కారణంగా నష్టాల్లో ఉన్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, రవాణా రంగంలో ఉన్నవారికి పెద్ద ఊరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్‌…

Continue Reading →

అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటాలి : నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

నల్లగొండ జిలాల్లోని చింతపల్లి, కొండమల్లేపల్లి మండలాల్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పర్యటించారు. హరితహారంలో భాగంగా పలు చోట్ల మొక్కలు నాటారు. చింతపల్లిలో ఎవెన్యూ ప్లాంటేషన్…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క‌లు నాటిన యాంక‌ర్ ర‌వి

 గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప‌్ర‌ముఖ యాంక‌ర్ ర‌వి మొక్క‌లు నాటారు. దేత్త‌డి హారిక‌, ఆర్టిస్ట్ శ్యామ‌ల విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీక‌రించిన ర‌వి నాన‌క్‌రాంగూడ‌లోని రామానాయుడు…

Continue Reading →