లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన గొల్లపూడి వీఆర్వో

రేషన్ కార్డు కోసం లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులకు రెడ్  హ్యాండెడ్ గా పట్టుబడిన ఘటన జిల్లాలోని వైరా తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. రేషన్…

Continue Reading →

ఏపీలో ఆగస్టు 1 నుంచి పెన్షన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 1వ తేదీ నుంచి పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని ఏపీ పంచాయతీరాజ్‌,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,20,385 పెన్షన్లను అందజేస్తున్నామని ఆయన…

Continue Reading →

తొలిసారి ఒక్కరోజులో కొత్తగా 50 వేలకు పైగా కేసులు

 భారత్‌లో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు 45వేలకు పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో కేసుల…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,811 కరోనా పాజిటివ్ కేసులు, 13 మృతి చెందినట్టు వైద్య…

Continue Reading →

మాజీ మంత్రి కొప్పన మోహనరావు కన్నుమూత

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కొప్పన మోహనరావు(75) బుధవారం కన్నుమూశారు. కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన పిఠాపురం నియోజకవర్గం…

Continue Reading →

ఐటీ రిట‌ర్నుల‌కు సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు గ‌డువు

ఆదాయ‌పు ప‌న్ను స‌మ‌ర్పించ‌డానికి గ‌డువును ప్ర‌భుత్వం మ‌రోమారు పొడిగించింది. 2018-19 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఐటి రిట‌ర్నుల‌ను సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు చెల్లించ‌వ‌చ్చ‌ని కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల…

Continue Reading →

షాబాద్ సీఐ శంకరయ్య ఆస్తులపై ఏసీబీ ఆరా

భూమి సెటిల్మెంట్‌ వ్యవహారంలో ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన షాబాద్‌ సీఐ శంకరయ్య బినామీ పేర్లతో ఉన్న ఆస్తులపై అధికారులు బుధవారం విచారణ చేపట్టారు.…

Continue Reading →

ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళికి కరోనా

ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొద్ది రోజుల కిందట తనతోపాటు కుటుంబసభ్యులకు జ్వరం వచ్చిందని, కరోనా టెస్టుల్లో స్వల్ప లక్షణాలతో…

Continue Reading →

ఏపీలో క‌రోనా విజృంభ‌న‌.. ఇవాళ ఒక్క‌రోజే 10,093 కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా విజృంభ‌న కొన‌సాగుతుంది. ఒక్క‌రోజులోనే రికార్డుస్థాయిలో 10,093 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో 10,093 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.…

Continue Reading →

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను స్వీకరించిన శ్రీను వైట్ల

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్  ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రకృతి ప్రేమికులను కదిలస్తుంది. ఒక్కొక్కరుగా మొక్కలు నాటుతూ తమ సన్నిహితులను నామినేట్ చేస్తున్నారు. మరీ…

Continue Reading →