ఏపీలో వైద్యుల నియామకంపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ చికిత్సల కోసం తాత్కాలిక ప్రాతిపదికన వైద్యులను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్య నిపుణులకు నెలకు రూ. 1.5లక్షల…

Continue Reading →

అటవీశాఖ అధికారులకు సీఎం జగన్‌ అభినందనలు

ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ రూపొందించిన పోస్టర్లు, బ్రోచర్‌ను ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ సిక్కీ రెడ్డి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇండియన్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ సిక్కీ రెడ్డి…

Continue Reading →

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

ఆంధ్రప్రదేశ్‌ ఈఎస్‌ఐ స్కాంలో పాత్ర ఉందన్న ఆరోపణల కారణంగా అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ  హైకోర్టు కొట్టివేసింది. ఆయనతో పాటు నిందితులుగా ఉన్న…

Continue Reading →

బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వేణుగోపాల కృష్ణా

 ఆంధ్రప్రదేశ్‌లో నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఇద్దరిలో ఒకరు ఈవాళ బాధ్యతలు చేపట్టారు. ఏపీలోని రామచంద్రపురం ఎమ్మెల్యే  వేణుగోపాల కృష్ణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి…

Continue Reading →

ఓయూ దూర‌విద్య నోటిఫికేష‌న్ విడుద‌ల‌

ఉస్మానియా విశ్వ‌విద్యాలయంలో దూర‌విద్యా విధానంలో డిగ్రీ, పీజీ కోర్సుల‌తోపాటు పీజీ డిప్లొమా కోర్సులు చేయాల‌నుకునేవారి కోసం దూర‌విద్య ప్ర‌వేశాల‌కు ప్రొ. జీ రామ్‌రెడ్డి సెంట‌ర్ ఫ‌ర్ డిస్టెన్స్…

Continue Reading →

దేశంలో 15 ల‌క్ష‌లు దాటిన క‌రోనా పాజిటివ్ కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ వేగంగా విస్త‌రిస్తున్న‌ది. గ‌త వారం రోజులుగా 46 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతుండ‌టంతో ప్ర‌పంచంలో క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతున్న…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కి కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కోవిడ్‌ బారినపడి కోలుకోగా తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,764 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 1,764 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి 12 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన…

Continue Reading →

శ్రీవారి హుండీ ఆదాయం రూ.42లక్షలు

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని  మంగళవారం 5,491 మంది భక్తులు దర్శించుకున్నారు. 1,606 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ద్వారా ఆలయానికి రూ.42లక్షల ఆదాయం…

Continue Reading →