కాంట్రాక్టర్ నుంచి రూ.1.20 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ లక్షణమైన ఉద్యోగం..వేలల్లో వేతనం..అయినా చాల్లేదేమో…అత్యాశకు పోయాడు..అక్రమార్జనకు దిగాడు.. అడ్డంగా దొరికిపోయాడు.. మిషన్ కాకతీయ పనుల బిల్లుల మంజూరు…
తాజా వార్తలు

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్రగృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సోమవారం గచ్చిబౌలిలోని హౌసింగ్ కార్పొరేషన్ నిర్మిత కేంద్రంలో హరితహారంలో భాగంగా…
వాతావరణ సమతుల్యత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని, పచ్చదనం పెంపుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమనీ అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి…
రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లాలోని నందిగామ మండలం చేగూరు గ్రామంలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నాలుగు వేల మొక్కలు నాటిన కార్యక్రమంలో పాల్గొన్నారు.…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హైదరాబాద్ నగర మేయర్ గారి జన్మదిన సందర్బంగా మేయర్ జీవిత…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ ఇచ్చిన ఛాలెంజ్…
ఆంధ్రప్రదేశ్లో సోమవారం మరో 1,263 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 56 మందికి, విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా…
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తుది నివేదికను సమర్పించింది. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమర్పించిన నివేదికలో పలు…
సిద్దిపేటలో ఆదివారం స్థానిక కొత్త బస్టాండ్ ఎదురుగా 25 ఏళ్లుగా ఉన్న రావి చెట్టును నరికిన ఘటనపై మున్సిపల్ అధికారులు తీవ్రంగా స్పందించారు. ఇందుకు కారణమైన శివకుమారశర్మ…
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 1,590 కరోనా కేసులు రికార్డయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,277 నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొన్నది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో…









