ఏపీలో కొత్తగా 765 కరోనా పాజిటివ్ కేసులు.. 12 మంది మృతి

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 24,962 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 765 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివి 32 కేసులు, విదేశాల నుంచి వచ్చిన వారివి ఆరు…

Continue Reading →

ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతకు కరోనా పాజిటివ్‌..

కరోనా వైరస్‌ రాజకీయ నాయకులను నీడలా వెంటాడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో కరోనా బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. వరుస పెట్టి నాయకులు కరోనా బారిన…

Continue Reading →

దేశంలో 24 గంటల్లో.. 22,771 కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రెండు మూడు రోజల నుంచి 20వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1892 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,892 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్దసంఖ్యలో…

Continue Reading →

ఆర్చ్‌ ఫార్మా కంపెనీ ఆస్తుల జప్తు

పంచాయతీకి పన్ను బకాయి ఫలితంఆస్తి పన్ను చెల్లించని కారణంగా సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి సమీపంలోని ఆర్చ్‌ ఫార్మా కంపెనీ ఆస్తులను పంచాయతీ పాలకవర్గ సభ్యులు శుక్రవారం…

Continue Reading →

ఆకుపచ్చ తెలంగాణే సీఎం కేసీఆర్ ధ్యేయం – ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

ఆకు పచ్చని తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, ప్రతిఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పాల్వంచ మండలంలోని బసవతారకం కాలనీలో శుక్రవారం…

Continue Reading →

ఏపీ సీఎం జగన్‌కు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రశంస

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలను జనసేన అధినేత, సినీహీరో పవన్‌కల్యాణ్‌ ట్విట్టర్‌లో అభినందించారు. విజయవాడలో సీఎం జగన్‌ 1088 అధునాతన అంబులెన్స్‌లను…

Continue Reading →

హరితహారం పనులలో నిర్లక్ష్యం..అధికారిపై వేటు

హరితహారం పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిపై వేటు పడిన ఘటన జిల్లాలోని దేవురుప్పుల మండలంలో చోటు చేసుకుంది. మండల పంచాయతీ అధికారి హరిప్రసాద్ హరితహారం విధులు సక్రమంగా…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి తన కూతురుతో కలిసి మొక్కలు నాటిన హీరోయిన్ రేణు దేశాయ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు…

Continue Reading →

ఏపీలో కొత్తగా 837 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 837 పాజిటివ్‌ కేసులు నమోదవగా, తొమ్మిదిమంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం…

Continue Reading →