గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి తన కూతురుతో కలిసి మొక్కలు నాటిన హీరోయిన్ రేణు దేశాయ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు…

Continue Reading →

ఏపీలో కొత్తగా 837 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 837 పాజిటివ్‌ కేసులు నమోదవగా, తొమ్మిదిమంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం…

Continue Reading →

దేశంలో 24 గంటల్లో 20,903 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ స్వైర విహారం చేస్తున్నది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత అన్ని రాష్ర్టాల్లో వైరస్‌ విజృంభిస్తున్నది. దీంతో కరోనా బారినపడుతున్న వారిసంఖ్య ప్రతిరోజు వేలల్లో ఉంటుంన్నది.…

Continue Reading →

ల‌డ‌ఖ్‌లో ప్ర‌ధాని మోదీ ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌.. స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌త‌పై స‌మీక్ష‌

ల‌డ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ‌లో చైనా సైనికుల‌తో జూన్ 15వ తేదీన జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు వీర‌మ‌ర‌ణం పొందిన విష‌యం తెలిసిందే.  చైనాతో తీవ్ర…

Continue Reading →

ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్‌ వరం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు సరికొత్త విధానాన్ని రూపొందించింది. ఇప్పటిరకు ఆయా ఏజెన్సీల ద్వారా కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా ఇకపై ప్రభుత్వమే  ఏపీ…

Continue Reading →

22న ఏపీ మంత్రివర్గ విస్తరణ ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేసిన…

Continue Reading →

యాదాద్రి నారసింహుడి పాదాలచెంత అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు

రాయగిరిలో రూపుదిద్దుకున్న నర్సింహ, ఆంజనేయ అరణ్యాలునేడు ప్రారంభించనున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి నారసింహుడి క్షేత్రం అటు భక్తులు, ఇటు…

Continue Reading →

దివీస్‌కు 96 లక్షల జరిమానా

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడినందుకు సీఎఫ్‌వో, ఇతరులపై విధించిన సెబీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్‌ ల్యాబోరేటరీస్‌కు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ గట్టి…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1213 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నది. గురువారం కొత్తగా 1213 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతి చెందారు. 987 మంది చికిత్సకు కోలుకొని దవాఖాన…

Continue Reading →

ఏపీ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌గా రమేష్ ‌కుమార్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ రమేష్ ‌కుమార్‌ను నియమిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ప్రకటించారు. ఈ మేరకు ఆమె గురువారం నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు…

Continue Reading →