కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. అంతేకాకుండా కోవిడ్‌ బాధితులు, స్వీయ…

Continue Reading →

సెప్టెంబర్‌ 15 వరకు పద్మ అవార్డులకు నామినేషన్ల స్వీకరణ

పద్మ అవార్డులు-2021 కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఏ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.…

Continue Reading →

ఏపీలో అన్‌లాక్‌ 2.0 అమలు ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లాక్‌ 2.0 అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు వెలువరించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో…

Continue Reading →

కంటోన్మెంట్‌ అభివృద్ధిపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డులో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇతర సమస్యలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు…

Continue Reading →

మొక్కలు ధ్వంసం.. సర్పంచ్‌ సస్పెండ్‌, అధికారులకు మెమోలు

హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ధ్వంసమైన ఘటనలో ఓ గ్రామ సర్పంచ్‌ సస్పెండ్‌ అవగా ఇద్దరు అధికారులకు మెమోలు జారీ అయ్యాయి. ఈ  ఘటన రాజన్న సిరిసిల్ల…

Continue Reading →

ఏపీలో 845 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14,285 సాంపిల్స్‌ను పరీక్షించగా.. 845 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. ఇందులో రాష్ట్రంలో 812 కేసులు కాగా, 29 కరోనా కేసులు…

Continue Reading →

ఏపీలో 27 మంది సచివాలయ,అసెంబ్లీ ఉద్యోగులకు కరోనా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. తాజాగా  ఏపీ సచివాలయ, అసెంబ్లీ ఉద్యోగులకు కరోనా నిర్ధారణ  కలకలం రేపుతుంది. గత నెల 25న  సచివాలయ,…

Continue Reading →

ఏపీలో 9 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

ఏపీలో కరోనా నిర్థారణ పరీక్షలు తొమ్మిది లక్షల మార్కును అధిగమించాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 వరకు 28,239 పరీక్షలు నిర్వహించడం…

Continue Reading →

డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల సేవలు నిలుపుదల

 డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. కరోనా తీవ్రం కావడంతో యంత్రాంగం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి దోస్త్‌ కన్వీనర్‌ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల…

Continue Reading →

విజయసాయిరెడ్డి, వైవీ, సజ్జలకు కీలక బాధ్యతలు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆయన ముగ్గురు ముఖ్య నేతలకు పార్టీ…

Continue Reading →