తెలంగాణలో 1,018 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొన‌సాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 4,234 టెస్టులు నిర్వ‌హించ‌గా కొత్తగా 1,018 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 17,357కి…

Continue Reading →

బీడీఎల్‌ డైరెక్టర్‌గా శ్రీనివాసులు

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) హైదరాబాద్‌ డైరెక్టర్‌(ఫైనాన్స్‌)గా నూక శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తిచేసిన శ్రీనివాసులుకు ఆర్థిక అంశాల్లో అపారమైన అనుభవం ఉంది.

Continue Reading →

పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత : అదనపు ఎస్పీ నర్మద

– వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో హరితహారం– ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచనపర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించినప్పుడే హరితహారం విజయవంతం అవుతుందని…

Continue Reading →

ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో క‌రోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. మంగ‌ళ‌వారం ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలోనే ఏపీ అత్యున్నత న్యాయ‌స్థానం…

Continue Reading →

ఏపీ చరిత్రలో ఈ రోజు ఒక సువర్ణఅధ్యాయంగా నిలుస్తుంది : సీఎం జగన్‌

జాతీయ వైద్యుల దినోత్సవం రోజు ఒకేసారి 1,008 సంఖ్యలో అధునాతన 104,108 సర్వీసు వాహనాలను ప్రారంభించడం గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని ముంఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం…

Continue Reading →

ఏపీలో కొత్తగా 657 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కలకలం కొనసాగుతున్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 657 కరోనా పాజిటివ్‌లుగా తేలగా, ఆరుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య…

Continue Reading →

అట‌వీ క్షేత్రాల సంరక్షణ అంద‌రి బాధ్యత – అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

అడవులతోనే ప్రకృతి సమతుల్యత సాధ్యమని, రాష్ట్రంలో అట‌వీ ప్రాంతాన్ని పెంచడానికే సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి …

Continue Reading →

ఇద్దరు ఏపీ మంత్రుల రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మంత్రులు  మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 945 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రం లో మంగళవారం 945 కరోనా పాజిటివ్‌ కేసు లు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నమోదైన కేసులే 869 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యూట్యూబ్ స్టార్ భాను

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటి హీమజ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు వడ్డేశ్వరం (గుంటూరు)…

Continue Reading →