గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి రెండోరోజున పెద్దఎత్తున సందర్శకులు

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్ కంపెనీల స్టాళ్లను నేడు (గురువారం)…

Continue Reading →

“డిజిటల్ సేఫ్టీ”లో రోల్ మోడల్ గా తెలంగాణ: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

తెలంగాణను “డిజిటల్ సేఫ్టీ”లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…

Continue Reading →

మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

హైదరాబాద్‌: రేపటి నుండి మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన మొత్తాన్ని రైతుల ఖాతాలలో జమచేసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు కు…

Continue Reading →

ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ

హైదరాబాద్ : తెలంగాణ ఫిలిం డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ (HISFF) తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఫెస్టివల్ కు సంబధించిన…

Continue Reading →

నైపుణ్యాలు పెంచుకుంటేనే భవిష్యత్తు.. యువతకు సూచించిన. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రధర్ బాబు

భవిష్యత్ అవసరాలకు తగిన నైపుణ్యాలు పెంచుకోగలిగితేనే యువత తాము కోరుకున్న ఉద్యోగాలను పొందగలుగుతారని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు. కాలానుగుణంగా ఎదురయ్యే సవాళ్లను…

Continue Reading →

గ్లోబల్ సమ్మిట్ ను సందర్శించిన 3 వేల మంది విద్యార్థులు

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్ కంపెనీల స్టాళ్లను…

Continue Reading →

అధికారుల నిర్లక్ష్యం వల్లే ‘సిగాచి’లో పేలుడు.. అధికారులపై వేటు వేయాల్సిందే..

సిగాచి పరిశ్రమలో ఎంతో మంది అమాయకుల ప్రాణాలను హరించిన భారీ పేలుడుపై దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఆ ప్రమాద ప్రాంతాన్ని అనేక…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

లంచం తీసుకుంటూ ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ అధికారులకి చిక్కారు. నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి మీటరు మంజూరు కోసం…

Continue Reading →

“బ్లూ – గ్రీన్ ఎకానమీ” క్యాపిటల్ గా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణను ‘బ్లూ – గ్రీన్ ఎకానమీ క్యాపిటల్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆ…

Continue Reading →

విజన్ డాక్యుమెంట్ సకల వర్గాల సమిష్టి కృషి.. తెలంగాణ జీవ పత్రం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

“తెలంగాణ రైజింగ్ 2047” విజన్ రూపకల్పనలో చూపిన నిజమైన భాగస్వామ్య భావానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది కొద్ది మంది గదిలో కూర్చొని చేసిన పని…

Continue Reading →