కేరళలోని శబరిమలలో మకరజ్యోతి దర్శనం

కేరళలోని శబరిమలలో సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి భక్తులకు మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబల మేడు పైనుంచి దర్శనమిచ్చిన మకరజ్యోతిని అయ్యప్ప మాలధారులు, భక్తులు దర్శించుకున్నారు. మకరజ్యోతి దర్శన…

Continue Reading →

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం : నలుగురు మృతి

తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం మండలం రావులపాడు వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొని నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు…

Continue Reading →

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్‌

రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ దేశ ప్రజలకు ట్విట్టర్‌ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రంగురంగుల ముగ్గులతో ప్రతి ఇంటి లోగిలి కళకళలాడాలనీ, వాటి…

Continue Reading →

నిర్భయ నిందితుల క్షమాభిక్షను తిరస్కరించిన ఢిల్లీ ప్రభుత్వం..

నిర్భయ గ్యాంగ్‌రేప్‌ నిందితుల క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా వెల్లడించారు. నిర్భయ దోషుల డెత్‌ వారెంట్‌…

Continue Reading →

గుడివాడలో ఎడ్ల పందాలను ప్రారంభించిన సీఎం జగన్‌

కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ లింగవరం రోడ్‌ కె కన్వెన్షన్‌లో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ పారిశ్రామికవేత్త సురేందర్ రావు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా నేడు అమలాపురం లో మొక్కలు నాటిన ప్రముఖ పారిశ్రామికవేత్త సురేందర్ రావు. రాజ్యసభ…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన వరద కృష్ణ దాస్ ప్రభు (ఇస్కాన్ ఆలయ అధ్యక్షుడు, అబిడ్స్)

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన వరద కృష్ణ దాస్ ప్రభు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా నేడు సూర్యాపేట జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మొక్కలు నాటిన ఎస్పీ…

Continue Reading →

కేరళ ప్రభుత్వం సీఏఏపై సంచలన నిర్ణయం…

కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఏఏ (సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఇది వరకే కేరళ అసెంబ్లీలో పార్టీలకతీతంగా…

Continue Reading →

ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షాలు తెలిపిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంక్రాంతి పండుగను చైన్నైలో జరుపుకుంటున్నారు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వెంకయ్య నాయుడు భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా…

Continue Reading →