హోంగార్డ్స్‌ సహకార సంఘంను ప్రారంభించిన సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సైబరాబాద్‌ హోంగార్డు మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ త్రిఫ్ట్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌ను శుక్రవారం సీపీ సజ్జనార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Continue Reading →

మున్సిపల్‌ ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్‌ అధికారులు

మున్సిపల్‌ ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్‌ అధికారులను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. 31 జిల్లాల్లో ఎన్నికలకు 27 మంది ఐఏఎస్‌ అధికారులను నియమించారు. అభ్యర్థుల…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సుడి గాలి సుధీర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగర్ మంగ్లీ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు నానక్ రామ్…

Continue Reading →

రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమం

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం ఈ నెల 20న హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రేపు తిరిగి ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో బొల్లారంలోని…

Continue Reading →

ములమలుపుకి పాలమూరు సాహితీ పురస్కారం

తెలంగాణ సాహిత్య అకాడమి ప్రధాన కార్యదర్శి డా. ఏనుగు నరసింహారెడ్డి కవిత సంపుటి ములమలుపుకి పాలమూరు సాహితీ పురస్కారం అందజేశారు. ఈ పురస్కరాన్ని మహబూబ్ నగర్ సాహిత్య…

Continue Reading →

ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా డిసెంబర్‌ 31 వరకు అన్ని జిల్లాలో చెక్‌…

Continue Reading →

ఛత్తీస్‌గఢ్‌లో ఐదుగురు మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా మలంగిర్‌కు చెందిన ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయినట్లు దంతెవాడ జిల్లా ఎస్పీ తెలిపారు. వీరిలో మడకం దేవాపై రూ.లక్ష రివార్డు ఉన్నదని, లొంగిపోయిన ప్రతిఒక్కరికీ…

Continue Reading →

ఆర్టీసీ కార్మికుల కోసం సంచార బయో టాయిలెట్

ఆర్టీసీ కార్మికుల కోసం చేంజ్ ఓవర్ పాయింట్స్ లో సంచార బయో టాయిలెట్ ను ఏర్పాటు చేసేందుకు రెడీ అయిన ఆర్టీసీ.​​ఇటీవల ముఖ్యమంత్రి తో సమావేశం లో…

Continue Reading →

మంచిర్యాల ఏసీపీ లక్ష్మీ నారాయణ గారు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటిన సీఐ నారాయణ్ నాయక్, మరియు దండేపల్లి ఎస్ఐ విజయ్ కుమార్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తెలంగాణ కు హరితహారం” కార్యక్రమానికి కొనసాగింపుగా శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కు ఉమ్మడి ఆదిలాబాద్…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన లక్సెట్టిపేట సీఐ నారాయణ్ నాయక్, జన్నారం ఎస్ఐ వినోద్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మంచిర్యాల ఏసీపీ లక్ష్మీ నారాయణ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ…

Continue Reading →