గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మూడు మొక్కలు నాటిన మంచిర్యాల ఏసీపీ లక్ష్మీ నారాయణ

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు రెట్టింపు ఉత్సహంతో కొనసాగుతుంది.మంచిర్యాల డిసిపి డి.ఉదయ్…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన చెన్నూరు మున్సిపల్ కమిషనర్ కె.బాపు

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా క్యాతన్ పల్లి ( రామకృష్ణపూర్) మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ…

Continue Reading →

తెలంగాణ వికాస సమితి, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సూర్య గ్రహణం వీక్షణ

హుస్నాబాద్ పట్టణం లో జన విజ్ఞాన వేదిక, తెలంగాణ వికాస సమితి సంయుక్తంగా నిర్వహించిన సోలార్ ఫిల్టర్ లతో సూర్య గ్రహణాన్ని వీక్షించే కార్యక్రమములో హుస్నాబాద్ ఏసీపీ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వాములమవుదాం…

పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే చివరికి ఆక్సిజన్ కూడా కొనుక్కొనే రోజులు త్వరలోనే వస్తాయి…అందుకే రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చెప్పినట్లు ప్రతి మనషి మూడు మొక్కలను…

Continue Reading →

అవినీతి ఆరోపణలపై మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ సస్పెండ్‌

అవినీతి ఆరోపణలపై మిర్యాలగూడ రూరల్‌ ఎస్‌ఐ సైదాబాబును పోలీస్‌ ఉన్నతాధికారులు బుధవారం సస్పెండ్‌ చేశారు. పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు చేయకుండా జాప్యం చేయడం, సాండ్‌ టాక్స్‌…

Continue Reading →

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సి. నారాయణ రెడ్డి

ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శైలేంద్రకుమార్‌జోషి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.…

Continue Reading →

ఏలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి కన్నుమూత

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను.. ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి…

Continue Reading →

మహేశ్‌ బాబుతో ఫొటోషూట్‌ కు భారీగా వచ్చిన అభిమానులు.. తొక్కిసలాట..

హీరో మహేశ్‌ బాబుతో గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫొటోషూట్‌కు ఏర్పాట్లు చేశారు. ఫొటోషూట్‌కు అభిమానులు భారీగా తరలిరావాలని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఫోటోషూట్…

Continue Reading →

సాహిత్య సమాలోచన సదస్సులో డా. ఏనుగు నరసింహా రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా సాహిత్య సమాలోచన సదస్సు ముగింపు సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించిన తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. ఏనుగు నరసింహా రెడ్డి, ఈ…

Continue Reading →

కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ను సందర్శించిన చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి

హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ను చీఫ్ సెక్రటరీ ఎస్.కే. జోషి సందర్శించి నిర్వాహణ పట్ల అటవీశాఖ శ్రద్ధను…

Continue Reading →