క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబసభ్యులతో కలిసి క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో…

Continue Reading →

రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి

రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా…

Continue Reading →

వాజపేయి 95వ జయంతి.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ నివాళి

భారత మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజపేయి 95వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. వీరితో పాటు లోక్‌సభ స్పీకర్‌…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ జి.వెంకటనారాయణ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తెలంగాణ కు హరితహారం” కార్యక్రమంలో భాగంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను అనుసరించి కమీషనర్, మంచిర్యాల మున్సిపాలిటీ ఇచ్చినటువంటి ఛాలెంజ్ ను…

Continue Reading →

నాగర్ కర్నూలు జిల్లా సాహిత్య సమాలోచన సదస్సు

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సి.ఎన్. రెడ్డి సేవా సాధన్ లో నిర్వాహచిన తెలంగాణ సాహిత్య అకాడమి, నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నాగర్…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధులులేని…

Continue Reading →

గ్రామీణ యువతకు ‘గ్రీన్‌ స్కిల్స్‌’పై ఉచిత శిక్షణ

డిగ్రీ చదివిన, ఇంటర్‌ (పాసైన లేదా మధ్యలో మానేసిన) గ్రామీణప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు పర్యావరణ సంబంధమైన ఉపాధి నైపుణ్యాలను అందించేందుకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కేంద్ర…

Continue Reading →

జీవకోటికి ప్రాణాధారం మొక్కల పెంపకం – మంచిర్యాల డిసిపి డి.ఉదయ్ కుమార్ రెడ్డి

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.రాజ్యసభ సభ్యులు ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ…

Continue Reading →

నల్లగొండ పట్టణంలో క్రిస్మస్ వేడుకలు

నల్లగొండ పట్టణంలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నతెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మరియు పట్టణ టీఆర్ఎస్…

Continue Reading →

టీఎస్ సెట్స్-2020 నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి.

ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి టీఎస్ సెట్స్ – 2020 నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి. టిఎస్ ఈ సెట్…

Continue Reading →