రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు జన్మదినం ప్రేమ, ఆప్యాయతలను ప్రభోదిస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో క్రిస్మస్‌…

Continue Reading →

జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి మెజారిటీ

జార్ఖండ్‌లో జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి స్పష్టమైన ఆధిక్యంతో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 81 స్థానాలకుగాను, ప్రభుత్వ ఏర్పాటకు కావాల్సిన (41) గాను 47 సీట్లు…

Continue Reading →

జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు

జార్ఖండ్‌ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. జేఎంఎం పార్టీ జార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ ప్రారంభించిన గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా మొక్కల పంపిణీ చేసే కార్యక్రమాన్ని గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ప్రారంభించారు. గవర్నర్ కార్యక్రమాన్ని ప్రారంభించి తొలి…

Continue Reading →

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగింది. మున్నిపల్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేసింది. జనవరి 7న పురపాలక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది.…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన మంగ్లీ..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ప్రముఖ సింగర్ మంగ్లీ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా…

Continue Reading →

జార్ఖండ్ సీఎంగా జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరేన్ : ఆర్జేడీ నాయకులు తేజస్వి యాదవ్

జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో మహాఘట బంధన్ అత్యధిక స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తుందని ఆర్జేడీ నాయకులు తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరేన్ జార్ఖండ్…

Continue Reading →

జాతీయ రైతుల దినోత్సవం…

రక్తంతో నేలను దున్ని…స్వేదం తో సేద్యం చేసి..తన బతుకును అన్నం మెతుకుగా మార్చే..రైతన్నకు వందనాలు.. జాతీయ రైతుల దినోత్సవం…

Continue Reading →

జార్ఖండ్ లో జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమి ఆధిక్యం

జార్ఖండ్ శాసనసభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. బీజేపీపై జేఎంఎం- కాంగ్రెస్‌ కూటమి ఆధిక్యం కనబరుస్తుంది. జేఎంఎం కాంగ్రెస్‌ కూటమి 39 స్ధానాల్లో, బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యత…

Continue Reading →

ఈనెల 27 నుంచి భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయంలో ఈనెల 27 నుంచి జనవరి 16 వరకు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ ఈవో, వేదపండితులు,…

Continue Reading →