మహేశ్‌ బాబుతో ఫొటోషూట్‌ కు భారీగా వచ్చిన అభిమానులు.. తొక్కిసలాట..

హీరో మహేశ్‌ బాబుతో గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫొటోషూట్‌కు ఏర్పాట్లు చేశారు. ఫొటోషూట్‌కు అభిమానులు భారీగా తరలిరావాలని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఫోటోషూట్…

Continue Reading →

సాహిత్య సమాలోచన సదస్సులో డా. ఏనుగు నరసింహా రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా సాహిత్య సమాలోచన సదస్సు ముగింపు సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించిన తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. ఏనుగు నరసింహా రెడ్డి, ఈ…

Continue Reading →

కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ను సందర్శించిన చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి

హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ను చీఫ్ సెక్రటరీ ఎస్.కే. జోషి సందర్శించి నిర్వాహణ పట్ల అటవీశాఖ శ్రద్ధను…

Continue Reading →

ఆర్టీసీలో కార్గో & పార్శిల్ సేవలకు వ్యూహం సిద్ధం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్రా ఆదేశం

ఆర్టీసీలో కార్గో & పార్శిల్ సేవలను విస్తృత పరిచేందుకు అవసరమైన వ్యూహం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు…

Continue Reading →

ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు

ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించి మూడు మొక్కలను నాటిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ ఆర్. త్రియంబకేశ్వర్ రావు

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ విసిరిన గ్రీన్ ఛాలెంజ్…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మంచిర్యాల జాయింట్ కలెక్టర్ సురేందర్ రావు దంపతులు

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ కి స్పందిస్తూ మంచిర్యాల జిల్లాలో అధికారులు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుతూ తమ కార్యాలయాలు నివాసాలలో…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి పాలకుర్తి మండల కేంద్రం…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన NPDCL ప్రాజెక్ట్ CGM మోహన్ రావు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా CE BTPS బాలరాజు ఇచ్చిన చాలెంజ్ స్వీకరించిన మోహన్ రావు ఈరోజు…

Continue Reading →

రెండవ రోజు సాహిత్య సమాలోచన సదస్సులో గోరటి వెంకన్న

నాగర్ కర్నూలు తెలంగాణ సాహిత్య అకాడమీ, నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక వారి సంయుక్త ఆధ్వర్యంలో.. సాహిత్య సమాలోచన సదస్సు రెండవరోజు సభకు హాజరైన ప్రజావాగ్గేయకారులు గోరటి…

Continue Reading →