శ్రీవారి ఆస్తులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు

శ్రీవారి ఆస్తుల వేలం అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ ) కీలక నిర్ణయం తీసుకున్నది. స్వామివారికి చెందిన భూములు, మాన్యాలు, కానుకలు, విక్రయాన్నీ నిషేధిస్తూ తీర్మానం…

Continue Reading →

షాద్‌నగర్‌లో ఎనిమిదికి చేరిన కరోనా పాజిటివ్‌లు

షాద్‌నగర్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. పట్టణంలోని ఫరూఖ్‌నరగ్‌లో ఈ రోజు ఒక మహిళకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ కేసులన్నీ వారం…

Continue Reading →

ఫ్యాన్ల కంపెనీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

బాలానగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గాంధీ నగర్‌లోని యాస్‌ ఫ్యాన్ల కంపెనీలో గురువారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం…

Continue Reading →

వ్యర్థాల నిర్వహణ పాటించని ఆస్పత్రులకు జరిమానా

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఔషధ వ్యర్థాల నిర్వహణ పాటించని ఆస్పత్రులకు అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో చోటుచేసుకుంది. సిరిసిల్లలో గల…

Continue Reading →

దేశంలో కొత్తగా 6,566 కరోనా కేసులు.. 194 మరణాలు

భారత్ లో రోజురోజుకూ కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 6,566 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు,  194 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు.. ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానికి సంబంధించిన కరోనా హెల్త్‌ బులెటిన్‌ విడుదలైంది. గత 24 గంటల్లో 54 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఒకరు మృతి చెందారు. తాజాగా…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 57,89,571

ప్రపంచంలోని 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 57 లక్షల 89 వేల 571 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు.…

Continue Reading →

వ్యవసాయ శాఖలో ఏఈవో పోస్టులకు దరఖాస్తులు

వ్యవసాయ శాఖలో విస్తీర్ణాధికారుల(ఏఈవో)ను  నియమించేందుకు వారధి ద్వారా నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో జిల్లా కేంద్రంలోని వారధి కేంద్ర కార్యాలయానికి నిరుద్యోగులు తరలివచ్చారు. జిల్లాలో  మూడు పోస్టు లు …

Continue Reading →

తెలంగాణలో ఒక్కరోజే 107 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 107 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2098 కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఆరుగురు…

Continue Reading →

ఐఏయస్ ట్రైనీలకు సిరిసిల్లా జిల్లా వాటర్ మేనేజ్ మెంట్ మోడల్ పాఠాలు

• జాతీయ స్థాయిలో అదర్శంగా సిరిసిల్ల జిల్లా వాటర్ మేనేజ్ మెంట్ మోడల్• సిరిసిల్ల జిల్లా మోడల్ని శిక్షణ అంశంగా ఎంచుకున్న ముస్సూరీలోని సివిల్ సర్వెంట్లకు శిక్షణ…

Continue Reading →