శ్రీవారి ఆస్తుల వేలం అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ ) కీలక నిర్ణయం తీసుకున్నది. స్వామివారికి చెందిన భూములు, మాన్యాలు, కానుకలు, విక్రయాన్నీ నిషేధిస్తూ తీర్మానం…
తాజా వార్తలు

షాద్నగర్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. పట్టణంలోని ఫరూఖ్నరగ్లో ఈ రోజు ఒక మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ కేసులన్నీ వారం…
బాలానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గాంధీ నగర్లోని యాస్ ఫ్యాన్ల కంపెనీలో గురువారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఔషధ వ్యర్థాల నిర్వహణ పాటించని ఆస్పత్రులకు అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో చోటుచేసుకుంది. సిరిసిల్లలో గల…
భారత్ లో రోజురోజుకూ కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 6,566 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 194 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ…
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి సంబంధించిన కరోనా హెల్త్ బులెటిన్ విడుదలైంది. గత 24 గంటల్లో 54 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఒకరు మృతి చెందారు. తాజాగా…
ప్రపంచంలోని 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 57 లక్షల 89 వేల 571 మంది ఈ వైరస్ భారిన పడ్డారు.…
వ్యవసాయ శాఖలో విస్తీర్ణాధికారుల(ఏఈవో)ను నియమించేందుకు వారధి ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లా కేంద్రంలోని వారధి కేంద్ర కార్యాలయానికి నిరుద్యోగులు తరలివచ్చారు. జిల్లాలో మూడు పోస్టు లు …
తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2098 కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఆరుగురు…
• జాతీయ స్థాయిలో అదర్శంగా సిరిసిల్ల జిల్లా వాటర్ మేనేజ్ మెంట్ మోడల్• సిరిసిల్ల జిల్లా మోడల్ని శిక్షణ అంశంగా ఎంచుకున్న ముస్సూరీలోని సివిల్ సర్వెంట్లకు శిక్షణ…









