నల్లగొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నార్కెట్పల్లి కామినేని హాస్పిటల్ సమీపంలో సబ్ స్టేషన్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.…
తాజా వార్తలు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. గత వారం రోజులుగా ప్రతి రోజు 500కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం…
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కొంత మంది చేస్తున్న నిర్వాకాల వల్ల కరోనా కట్టడి కాకపోగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తాజాగా నగరంలోని పహాడీషరీఫ్లో మటన్…
తెలంగాణ రాష్ట్ర రైతులు దేశానికే ఆదర్శంగా నిలవబోతున్నరని రాష్ట్ర మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో మంత్రి నేడు వానాకాలం పంటలు, ఎరువులు, విత్తనాల…
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తూర్పు గోదావరి…
కరోనా మహమ్మారి భారత్ను గజగజ వణికిస్తోంది. వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు కూడా వేల సంఖ్యలో…
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1991 కు చేరుకుంది. వీటిలో…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినగీసుకొండ మండలం గొర్రెకుంట హత్య కేసులో నమ్మశక్యం కాని విషయాలు బయటపడ్డాయి. ఈ మేరకు పది మందిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితుడు బిహార్కు చెందిన…
కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్నది. పొట్ట కూటి కోసం వలస వెళ్లి లాక్ డౌన్ నేపథ్యంలో స్వస్థలాలకు తిరిగొస్తున్న వలస కార్మికులు కరోనా బారిన పడటం కలకలం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో సోమవారం నుంచి ‘మన పాలన- మీ సూచన’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మేథోమధన సదస్సు నిర్వహిస్తోంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చేపట్టిన ఈ సదస్సులో వీడియో…









