ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2671కి చేరింది.…
తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈద్- ఉల్-ఫితర్ (రంజాన్) శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ప్రజలకు సంతోషాన్ని, ఆనందాన్ని…
ప్రాజెక్టుల్లో కోల్పోయిన అడవికి బదులు కృత్రిమ వనాల సృష్టి ఎర్రగుంటపల్లి, తేలుకుంట గుట్టల్లో హరితహారం కింద అభివృద్ధి నిత్య సంరక్షణతో ఏపుగా పెరుగుతున్న మొక్కలు తరిగిపోతున్న అడవుల…
కాలుష్యకోరల్లో చిక్కుకున్న మల్లాపూర్ పారిశ్రామికవాడపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ పారిశ్రామికవాడలో కాలుష్య మూలాలను, ఇందుకు కారకులను గుట్టురట్టు…
తెలంగాణలో కొత్తగా ఆదివారం 41 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరిలో 23 మంది జీహెచ్ఎంసీ పరిధిలోనివారు కాగా, రంగారెడ్డి జిల్లావారు ఒకరు, ఇతర రాష్ర్టాల…
ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని ఆదేశం విశాఖ జిల్లా ఆర్. ఆర్. వెంకటాపురంలోని ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో ఏపీ హైకోర్టు…
నాగర్కర్నూల్ జిల్లాలోని చారకొండ మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. మండల వైద్యాధికారి రూప ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. లాక్డౌన్తో ఇబ్బందుల్లో ఉన్న సినీ పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాలతో పాటు.. సింగిల్ విండో అనుమతులకు జీవో విడుదల చేసినందుకు…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా మరో 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం…
నిబంధనలు పాటించకుండా నివాస ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కాలుష్య కారక ప్లాస్టిక్ పరిశ్రమలపై పీసీబీ అధికారులు కొరడా ఝుళిపించారు. లైసెన్సులు పొందకుండా, పర్యావరణ చట్టాలను పాటించకుండా ఇష్టారీతిన నడుపుతున్న…









