ఏపీలో కొత్తగా 44 కరోనా పాజిటివ్‌లు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో కొత్తగా 44 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2671కి చేరింది.…

Continue Reading →

సీఎం, గవర్నర్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈద్‌- ఉల్‌-ఫితర్‌ (రంజాన్‌) శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్‌ మాసం ప్రజలకు సంతోషాన్ని, ఆనందాన్ని…

Continue Reading →

‘హరిత’వనం..పెద్దపల్లిలో అటవీశాఖ సరికొత్త ప్రయోగం

 ప్రాజెక్టుల్లో కోల్పోయిన అడవికి బదులు కృత్రిమ వనాల సృష్టి  ఎర్రగుంటపల్లి, తేలుకుంట గుట్టల్లో హరితహారం కింద అభివృద్ధి  నిత్య సంరక్షణతో ఏపుగా  పెరుగుతున్న మొక్కలు  తరిగిపోతున్న అడవుల…

Continue Reading →

73 పరిశ్రమలకు తెలంగాణ పీసీబీ నోటీసులు

కాలుష్యకోరల్లో చిక్కుకున్న మల్లాపూర్‌ పారిశ్రామికవాడపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ పారిశ్రామికవాడలో కాలుష్య మూలాలను, ఇందుకు కారకులను గుట్టురట్టు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 41 మందికి కరోనా పాజిటివ్‌

తెలంగాణలో కొత్తగా ఆదివారం 41 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో 23 మంది జీహెచ్‌ఎంసీ పరిధిలోనివారు కాగా, రంగారెడ్డి జిల్లావారు ఒకరు, ఇతర రాష్ర్టాల…

Continue Reading →

ఎల్ జీ పాలిమర్స్ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని ఆదేశం విశాఖ జిల్లా ఆర్. ఆర్. వెంకటాపురంలోని ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో ఏపీ హైకోర్టు…

Continue Reading →

కంటైన్మెంట్‌ జోన్ గా నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని రామచంద్రాపురం

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని చారకొండ మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో కొందరికి కరోనా పాజిటివ్‌ రావడంతో గ్రామాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. మండల వైద్యాధికారి రూప ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు…

Continue Reading →

సీఎం వైఎస్‌ జగన్‌కు చిరంజీవి కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మెగాస్టార్‌ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందుల్లో ఉన్న సినీ పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాలతో పాటు.. సింగిల్ విండో అనుమతులకు జీవో విడుదల చేసినందుకు…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 66 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా మరో 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం…

Continue Reading →

హైకోర్టు ఆదేశాలతో ప్లాస్టిక్‌ పరిశ్రమలపై కొరడా

నిబంధనలు పాటించకుండా నివాస ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కాలుష్య కారక ప్లాస్టిక్‌ పరిశ్రమలపై పీసీబీ అధికారులు కొరడా ఝుళిపించారు. లైసెన్సులు పొందకుండా, పర్యావరణ చట్టాలను పాటించకుండా ఇష్టారీతిన నడుపుతున్న…

Continue Reading →