భారత్లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,767 కరోనా కేసులు నమోదు కాగా, 147 మంది మృతిచెందారు. ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద…
తాజా వార్తలు

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54,01,612కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 28 లక్షల 10…
తెలంగాణలో మరో 52 మంది కరోనా బారినపడ్డారు. తీవ్ర వ్యాధి ప్రభావం ఉన్న ఒక వ్యక్తి మరణించగా, చికిత్స ద్వారా కోలుకున్న 25 మంది డిశ్చార్జి అయినట్లు…
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డ వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి సబితా…
తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు తంగేడు వనం పేరుతో చౌటుప్పల్ దగ్గరలో చూడటానికి చాలా అందంగా ఫారెస్ట్ ను తయారు చేస్తున్నారు. తంగేడుపూలు అంటే తెలంగాణ ప్రజలకు…
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు హరికిషన్ తుది శ్వాస విడిచారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతూ చనిపోయారని బంధువులు తెలిపారు. హరికిషన్ పిల్లలు ఆస్ట్రేలియాలో ఉండడంతో మృతదేహాన్ని…
ఆంధ్రప్రదేశ్లో శనివారం కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2561కు…
గ్రీన్ నుంచి ఎల్లో గ్రేడ్లోకి దిగజారిన గాలి నాణ్యత మళ్లీ పెరిగిన వాయుకాలుష్యం.. వాహనాల రాకపోకలతో పెరుగుదల హైదరాబాద్, అమరావతి, విశాఖపట్టణం, రాజమండ్రిలో పెరుగుదల మళ్లీ వాయు…
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 53 లక్షల ఒక వేయి 167 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 28 లక్షల 2…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశ దరఖాస్తుల చివరి తేదీని జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వర్సిటీ పీఆర్వో తెలిపారు. 132 కోర్సుల్లో…








