నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీదేవి అమ్మవారి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. లాక్డౌన్కు ముందు 40రోజులకు రూ.3,87,577 ఆదాయం వచ్చినట్లు ఈఓ అన్నెపర్తి సులోచన తెలిపారు. కార్యక్రమంలో…
తాజా వార్తలు

మనిషి విచక్షణారాహిత్యానికి అంతరించిపోతున్న జీవజాలం భూమి మీద 14 మిలియన్ల జీవజాతులు పరిరక్షించుకోక పోతే ముప్పు తప్పదు ప్రకృతిని కాపాడడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి నేడు ప్రపంచ…
సంగారెడ్డి జిల్లాలోని పీఎన్ఎం లైఫ్సైన్స్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలిన ఘటనలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలైన సంఘటన బొల్లారం పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. స్థానికులు, సీఐ ప్రశాంత్…
తెలంగాణలో కొత్తగా మరో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మెత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1699 కు చేరింది. కొత్తగా వచ్చిన కరోనా పాజిటివ్…
ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల వేతనాలను పూర్తిగా చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం ఆర్థిక శాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.…
ఎండ తీవ్రతను తట్టుకోలేక గురువారం ఐదు నెమళ్లు మృతి చెందాయి. స్థానికుడు పన్నాల రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం పాత సూర్యాపేట…
నాగర్కర్నూల్ జిల్లా చారకొండ తాటివనంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా చారకొండ గ్రామ సమీపంలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా…
పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం (మే 22)…
కరోనా వైరస్తో బుధవారం రాత్రి ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. రాష్ట్ర పోలీస్శాఖలో కరోనాతో మరణించిన మొదటి కేసు ఇదే కావడం గమనార్హం. పశ్చిమ మండలం పరిధి గోషామహల్ డివిజన్లోని…
2019-2020 ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణ ఐటి ఎగుమతుల్లో 17.93 శాతం వృద్ధి సాధించామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశ ఐటి ఎగుమతుల్లో తెలంగాణ వాటా 10.6 శాతం నుంచి…








