పార్వతీదేవి ఆలయ హుండీ ఆదాయం రూ.3.87 లక్షలు

నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీదేవి అమ్మవారి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. లాక్‌డౌన్‌కు ముందు 40రోజులకు రూ.3,87,577 ఆదాయం వచ్చినట్లు ఈఓ అన్నెపర్తి సులోచన తెలిపారు. కార్యక్రమంలో…

Continue Reading →

జీవ వైవిధ్యం.. జాతుల కవచం

మనిషి విచక్షణారాహిత్యానికి అంతరించిపోతున్న జీవజాలం భూమి మీద 14 మిలియన్ల జీవజాతులు పరిరక్షించుకోక పోతే ముప్పు తప్పదు ప్రకృతిని కాపాడడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి నేడు ప్రపంచ…

Continue Reading →

పీఎన్‌ఎం లైఫ్‌సైన్స్‌ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలోని పీఎన్‌ఎం లైఫ్‌సైన్స్‌ పరిశ్రమలో ప్రమాదవశాత్తు రియాక్టర్‌ పేలిన ఘటనలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలైన సంఘటన బొల్లారం పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. స్థానికులు, సీఐ ప్రశాంత్‌…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా మరో 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో మెత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1699 కు చేరింది. కొత్తగా వచ్చిన కరోనా పాజిటివ్‌…

Continue Reading →

ఉద్యోగులకు మే నెల వేతనాలు పూర్తిగా చెల్లింపు – ఆర్థిక శాఖకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల వేతనాలను పూర్తిగా చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం ఆర్థిక శాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.…

Continue Reading →

సూర్యాపేట జిల్లాలో ఎండ తీవ్రతకు ఐదు నెమళ్లు మృతి

ఎండ తీవ్రతను తట్టుకోలేక గురువారం ఐదు నెమళ్లు మృతి చెందాయి. స్థానికుడు పన్నాల రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌.ఎస్‌ మండలం పాత సూర్యాపేట…

Continue Reading →

నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ తాటివనంలో అగ్ని ప్రమాదం

నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ తాటివనంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ గ్రామ సమీపంలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా…

Continue Reading →

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం – మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అల్లోల

 పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం (మే 22)…

Continue Reading →

కరోనాతో కానిస్టేబుల్ మృతి

కరోనా వైరస్‌తో బుధవారం రాత్రి ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. రాష్ట్ర పోలీస్‌శాఖలో కరోనాతో మరణించిన మొదటి కేసు ఇదే కావడం గమనార్హం. పశ్చిమ మండలం పరిధి గోషామహల్ డివిజన్‌లోని…

Continue Reading →

ఐటీ శాఖను అభినందించిన సీఎం కేసీఆర్‌

2019-2020 ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణ ఐటి ఎగుమతుల్లో 17.93 శాతం వృద్ధి సాధించామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశ ఐటి ఎగుమతుల్లో తెలంగాణ వాటా 10.6 శాతం నుంచి…

Continue Reading →