విశాఖపట్నంలో మరో కలకలం రేగింది. హెచ్పీసీఎల్ రిఫైనరీలో ఎస్హెచ్యూను తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సమయంలో తెల్లని పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పొగలు రావడంతో…
తాజా వార్తలు

హైదరాబాద్ నగరంలోని బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద నిర్మించిన ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్ను మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి నుంచి మోహిదీపట్నం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తి మరణించాడు. 41 మంది వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రి…
నోవెల్ కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో మృతిచెందిన వారి సంఖ్య 132గా ఉంది. సుమారు 5609 కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదు…
నల్లగొండ జిల్లాలోని చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి ఎన్హెచ్-65పై ఆగివున్న లారీని ఎర్టీగా కారు అదుపుతప్పి వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో…
పరిశ్రమల్లో కాలుష్యం, ప్రమాదకర పదార్థాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి రియల్ టైమ్లో డేటా స్వీకరించి స్థానిక అధికారులకు హెచ్చరికలు జారీ కావాలి.. వారు సత్వరం స్పందించాలి నిబంధనలు…
కరోనా మహమ్మారి 213 దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50,84,932కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 27 లక్షల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో సిటీ బస్సులు మినహా రాష్ట్రమంతా బస్సు సర్వీసులకు అనుమతి తెలిపినట్లు ఏపీఎస్ఆర్టీసీ…
తెలంగాణలో కొత్తగా మరో 27 కేసులు నమోదుకాగా, ఇద్దరు వ్యక్తులు డిశ్చార్జ్ అయ్యారు. దీనిలో జీహెచ్ఎంసీ పరిధిలో 15 మంది ఉండగా, మరో 12 మంది వలస…
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో వలస కార్మికులు ఎక్కడికక్కడే…









