భారతదేశంలో ఇప్పటిదాకా ప్రతి లక్ష జనాభాకు 7.1 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి లక్ష జనాభాకు…
తాజా వార్తలు

★ రైతుల తలరాత రైతులే రాసుకోవాలె ★ తెలంగాణలో నడుస్తున్నది రైతురాజ్యమే ★ రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నన్ని పథకాలుదేశంలో ఏ రాష్ట్రమూ అమలు చేయడం లేదు…
కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి ట్రైమెక్స్ గ్రూప్ రూ. 2 కోట్లు విరాళం ప్రకటించింది. ప్రకటించిన విరాళాన్ని ఆర్టీజీఎస్…
కరోనా కష్టకాలంలో జర్నలిస్టులను ఆదుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) సీఎం కేసీఆర్ను కోరింది. ఈ మేరకు సోమవారం సంఘం ప్రధాన కార్యదర్శి ఏ రమణకుమార్, చిన్నపత్రికల…
తెలంగాణలో సోమవారం మరో 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 26, మేడ్చల్ జిల్లాలో మూడు, వలసదారులకు సంబంధించి 12 పాజిటివ్ కేసులు…
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలో కూడా లాక్డౌన్ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కేబినెట్ సమావేశంలో కేంద్ర మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చించినట్లు …
తెలంగాణ కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో సమావేశమైన మంత్రివర్గం.. లాక్డౌన్ 4.0 మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ఆర్టీసీ బస్సులు…
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ సీఐ శ్రీనివాస్పై వేటు పడింది. కరీంనగర్ డీఐజీ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు వె లుబడ్డాయి. వివిధ అవినీతి, ఆరోపణలపై శాఖ పరమైన…
కంపెనీలలో గ్రీవెన్స్ సెల్ తప్పనిసరి – ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పరిశ్రమలలో కచ్చితంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఇండస్ట్రీ యాజమాన్యాలను ఆదేశించారు. పరిశ్రమల కాలుష్యం,…
మంచిర్యాల : కరోనా వైరస్ మంచిర్యాల జిల్లాను కలవర పెడుతోంది. ముంబయి నుంచి సొంతూర్లకు తిరిగి వచ్చిన ఏడుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా…









