భారతదేశంలో ప్రతీ లక్షకు 7.1 కరోనా కేసులు

భారతదేశంలో ఇప్పటిదాకా ప్రతి లక్ష జనాభాకు 7.1 చొప్పున కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి లక్ష జనాభాకు…

Continue Reading →

అభ్యుదయ వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ – సీఎం కేసీఆర్

★ రైతుల తలరాత రైతులే రాసుకోవాలె ★ తెలంగాణలో నడుస్తున్నది రైతురాజ్యమే ★ రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నన్ని పథకాలుదేశంలో ఏ రాష్ట్రమూ అమలు చేయడం లేదు…

Continue Reading →

ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు ట్రైమెక్స్ గ్రూప్ రూ. 2 కోట్లు విరాళం

కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి సహాయనిధికి ట్రైమెక్స్ గ్రూప్ రూ. 2 కోట్లు విరాళం ప్రకటించింది. ప్రకటించిన విరాళాన్ని ఆర్టీజీఎస్…

Continue Reading →

జర్నలిస్టులను ఆదుకోండి సీఎం కేసీఆర్‌కు టీయూడబ్ల్యూజే వినతి

కరోనా కష్టకాలంలో జర్నలిస్టులను ఆదుకోవాలని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) సీఎం కేసీఆర్‌ను కోరింది. ఈ మేరకు సోమవారం సంఘం ప్రధాన కార్యదర్శి ఏ రమణకుమార్‌, చిన్నపత్రికల…

Continue Reading →

తెలంగాణలో మరో 41 మందికి కరోనా పాజిటివ్‌

తెలంగాణలో సోమవారం మరో 41 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 26, మేడ్చల్‌ జిల్లాలో మూడు, వలసదారులకు సంబంధించి 12 పాజిటివ్‌ కేసులు…

Continue Reading →

తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్‌

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలో కూడా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కేబినెట్‌ సమావేశంలో కేంద్ర మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చించినట్లు …

Continue Reading →

కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశమైన మంత్రివర్గం.. లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ఆర్టీసీ బస్సులు…

Continue Reading →

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ సీఐపై బదిలీ వేటు

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ సీఐ శ్రీనివాస్‌పై వేటు పడింది. కరీంనగర్‌ డీఐజీ కార్యాలయానికి అటాచ్డ్‌ చేస్తూ ఉత్తర్వులు వె లుబడ్డాయి. వివిధ అవినీతి, ఆరోపణలపై శాఖ పరమైన…

Continue Reading →

పరిశ్రమల కాలుష్యం, కరోనాపై మంత్రి హరీశ్‌ రావు సమీక్ష

కంపెనీలలో గ్రీవెన్స్‌ సెల్‌ తప్పనిసరి – ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు పరిశ్రమలలో కచ్చితంగా గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు ఇండస్ట్రీ యాజమాన్యాలను ఆదేశించారు. పరిశ్రమల కాలుష్యం​,…

Continue Reading →

మంచిర్యాల జిల్లాలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌

మంచిర్యాల : కరోనా వైరస్‌ మంచిర్యాల జిల్లాను కలవర పెడుతోంది. ముంబయి నుంచి సొంతూర్లకు తిరిగి వచ్చిన ఏడుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు జిల్లా…

Continue Reading →