నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను మంత్రి జగదీష్ రెడ్డి సందర్శించారు. హైదరాబాద్ జంట నగరాల నుంచి పెద్ద…
తాజా వార్తలు

కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయల్ని విరాళంగా అందజేశారు చిరంజీవి. కరోనా వైరస్ కారణంగా దినసరి వేతన…
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభన కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులతోపాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నది. ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో మొత్తం 21,116 కరోనా…
కరోనా వలన ఇంటికే పరిమితమై పూట గడవలేని పరిస్థితులలో ఉన్న వారిని ఆదుకునేందుకు సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నితిన్ 10 లక్షలు,…
కరోనా నేపథ్యంలో ఎంసెట్, ఇసెట్ ఆన్లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి ప్రకటించారు. ఎంసెట్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 7వ తేదీ…
కరోనా నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కార్డుపై ఉన్న ప్రతీ లబ్ధిదారుడికి 12 కిలోల బియ్యం ఇవ్వాలని సీఎం ఆదేశించిన…
నల్లకుంటలోని ఫీవర్ దవాఖానలో బుధవారం నుంచి కరోనా పరీక్షలు ప్రారంభమయ్యాయి. ట్రయల్ కింద 22 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఇక్కడ కేవలం ఐసోలేటెడ్ వార్డు…
లాక్డౌన్ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా అత్యవసర సేవలు అందించే…
విదేశాల నుంచి ఇప్పటివరకు రాష్ర్టానికి వచ్చిన వారి వివరాలను సేకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గురువారంలోగా ఈ సర్వేను పూర్తిచేయాలన్నారు. వారితో…
కరోనా వైరస్ విజృంభనతో ప్రపంచ దేశాలు విలవిలలాడిపోతున్నాయి. లాక్డాన్ ప్రకటించుకుని నాలుగు గోడల మధ్య మగ్గిపోతున్నాయి. అయినప్పటికి వైరస్ తగ్గుముఖం పట్టడంలేదు. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు,…