కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మహమ్మారిని కట్టడి…

Continue Reading →

21 రోజుల్లో కరోనాపై విజయం సాధిద్దాం: ప్రధాని మోదీ

భారతీయులంతా ఇళ్లలోనే ఉండి 21 రోజుల్లో కరోనా మహమ్మారిపై పోరాటం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. వారణాసి ప్రజలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మనమంతా…

Continue Reading →

ఢిల్లీలో కొత్తగా మరో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు

గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. వీరిలో ఒకరు విదేశాల నుంచి…

Continue Reading →

కేంద్ర కేబినెట్ స‌మావేశం .. సామాజిక దూరం పాటించిన మంత్రులు

క‌రోనా మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఏప్రిల్ 15వ తేదీ వ‌ర‌కు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పాటించాల‌ని నిన్న ప్ర‌ధాని మోదీ…

Continue Reading →

మ‌హారాష్ట్ర‌లో 112కు పెరిగిన క‌రోనా కేసులు

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసుల సంఖ్య‌ వేగంగా పెరుగుతున్న‌ది. రోజురోజుకు ప‌దుల సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. మ‌హారాష్ట్ర స‌ర్కారు అన్నిర‌కాలుగా ముందు…

Continue Reading →

కరోనా నివారణ చర్యలకు వైఎస్సార్‌సీపీ ఎంపీల విరాళం

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి తమ వంతు సాయం అందించడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ముందుకొచ్చారు. అందులో భాగంగా తమ రెండు నెలల జీతాన్ని విరాళంగా…

Continue Reading →

తెలుగులో ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపిన మోదీ

శ్రీ శార్వరీ నామ సంవత్సరం ఉగాది పండుగ‌ని తెలుగు ప్ర‌జ‌లు ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. ఒక‌వైపు కరోనా మ‌హ‌మ్మారి భ‌య‌పెట్టిస్తున్న‌ప్ప‌టికీ, దేవాల‌యాల‌కి వెళ్ళ‌కుండా ఇంట్లోనే పండుగ‌ని ఘ‌నంగా…

Continue Reading →

‘జగనన్న విద్యా దీవెన’ మార్గదర్శకాలు జారీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యా దీవెన’ పథకం అమలుకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన…

Continue Reading →

ప్రజలకు శ్రీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు ప్రజలకు శ్రీ శార్వరి నామ సంవత్సర(తెలుగు నూతన సంవత్సరాది) శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు ఉగాది పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని సీఎం…

Continue Reading →

సహకరించకపోతే కేసులు తప్పవు – ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌

ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలతోపాటు కేసులు తప్పవని డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు. విజయవాడలోని రామవరప్పాడు ప్రాంతంలో…

Continue Reading →