శ్రీ శార్వరి నామ సంవత్సరాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ…
తాజా వార్తలు

ప్రపంచదేశాలను ‘కరోనా’ మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా రోజురోజుకూ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఆయా దేశాలు కరోనాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి.…
కరోనా వ్యాధి నియంత్రణ కోసం ప్రజలను జాగృతం చేస్తూ ప్రాణాలను తెగించి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులపై పోలీసులు దాడులు చేయడం తగదని హైదరాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్ష, ప్రధాన…
తీపి, చేదు కలిసిందే జీవితం..కష్టం, సుఖం తెలిసిందే జీవితం..ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం..మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ..శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు– ఎడిటర్,…
రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సీఎం కేసీఆర్ తెలిపారు. వీరిలో ఒకరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. మరో 114 మంది…
‘కూరగాయల ధరలు పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఎక్కువ ధరకు అమ్మితే పీడీయాక్ట్ పెట్టి జైలుకు పంపుతాం. లైసెన్స్లు రద్దు చేసి..షాపులు సీజ్ చేస్తాం. అధిక ధరలకు విక్రయిస్తే…
ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ.. వేలాది మంది ప్రాణాలను హరించివేస్తున్న మహమ్మారి వైరస్ ‘కరోనా’పై దేశప్రజలు జాగ్రత్త వహించాలని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. కరోనా వైరస్ను నిలువరించే విధంగా…
– రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ రాష్ట్ర స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 7…
కరోనా వైరస్ వ్యాప్తిపై ఆందోళనల నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పలు ఊరట చర్యలు ప్రకటించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్…
రాష్ట్రంలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36కి చేరింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ డివిజన్ అపర్ణ…