టీఎస్‌ ఎంసెట్‌, ఈసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

టీఎస్‌ ఎంసెట్‌, ఈసెట్‌ -2020 నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల గడువు పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఎంసెట్‌ దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 7వ తేదీ…

Continue Reading →

కరోనా ఎఫెక్ట్‌ : రాజ్యసభ ఎన్నికలు వాయిదా

కరోనా వైరస్‌ రాజ్యసభ ఎన్నికలకూ పాకింది. వైరస్‌ వ్యాప్తి కారణంగా ఈనెల 26న జరిగే రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో…

Continue Reading →

ఏపీలో 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు వాయిదా

క‌రోనా మ‌హ‌మ్మారి రోజ‌రోజు పెరిగిపోతుండంటంతో ప్ర‌భుత్వాలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో విద్యాల‌యాలు, కార్యాల‌యాలు, బార్లు, హోట‌ళ్లు, సినిమా హాళ్లు మొద‌లైన‌వి అన్నీ మూతప‌డ్డాయి.…

Continue Reading →

ఎల్‌ఐసీ ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా

కరోనా ఎఫెక్ట్‌తో ఏప్రిల్‌ 4న జరగాల్సిన ఎల్‌ఐసీ ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదాపడ్డాయి. ఏఏఓ, ఏఈ, ఏఏ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి 218 పోస్టులతో ఎల్‌ఐసీ నోటిఫికేషన్‌…

Continue Reading →

ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ సమీక్ష

తెలంగాణలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అత్యున్నత, అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వైద్యారోగ్య…

Continue Reading →

లాక్‌డౌన్‌ నుంచి మినహాయించిన పరిశ్రమలు ఇవీ..

1) రైస్‌ మిల్లులు, 2) ఆయిల్‌ మిల్లులు,3) పప్పు మిల్లులు, 4) డెయిరీ ఉత్పత్తులు, 5) డిస్టిల్డ్‌ వాటర్‌ ప్లాంట్లు, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్లాంట్లు, ఆర్వో…

Continue Reading →

ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి టీ-సాట్‌లో పాఠాలు

ఎంసెట్‌, నీట్‌, ఐఐటీ మెయిన్స్‌ విద్యార్థుల కోసం మంగళవారం నుంచి మే మూడోతేదీ వరకు టీ-సాట్‌ నెట్‌వర్క్‌ చానళ్లలో ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రసారంచేయనున్నట్టు టీ-సాట్‌ సీఈవో ఆర్‌…

Continue Reading →

ప్రభుత్వ నిర్ణయాలన్నీ అమలు కావాల్సిందే – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని

కరోనా మహమ్మారిని పారద్రోలడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ అధికారులను ఆదేశించారు.…

Continue Reading →

ఏపీలో 7కు చేరిన పాజిటివ్‌ కేసులు

విశాఖ జిల్లాలో తాజాగా సోమవారం నమోదైన కేసుతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏడుకు చేరినట్లు ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి విడుదల చేసిన…

Continue Reading →

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌(61) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ లాల్జీ టాండన్‌…

Continue Reading →