హైదరాబాద్ పరిధిలో 2480వాహనాలు సీజ్‌

ప్రభుత్వం జారీచేసిన జీఓ-45,46ప్రకారం హైదరాబాద్‌ ట్రాఫిక్‌, శాంతి భద్రతల పోలీసులు లాక్‌డౌన్‌ పాటించని వాహనదారులు, ప్రజలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ 25 ట్రాఫిక్‌…

Continue Reading →

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో ముగ్గురు

నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ కోటా ఉప ఎన్నిక బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన నేపథ్యంలో ముగ్గురు బరిలో ఉన్నారు.…

Continue Reading →

లాక్‌ డౌన్‌ కఠినంగా అమలుకు ఉత్తర్వులు – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌

కరోనా వ్యాప్తి (కోవిడ్‌-19)నియంత్రణలో భాగంగా..లాక్‌ డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర సేవలకు లాక్‌ డౌన్‌ సేవల నుంచి మినహాయింపునిచ్చింది.…

Continue Reading →

చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: డీజీపీ మహేందర్‌రెడ్డి

డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ రోజు నగరంలో పర్యటించారు. చార్మినార్‌ ఏరియాలో లాక్‌డౌన్‌ పరిస్థితిని పరిశీలించారు. డీజీపీ వెంట నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌, ఐపీఎస్‌ అధికారులు బాబురావు,…

Continue Reading →

పోలీస్‌ అధికారి కొడుకుకు కరోనా పాజిటివ్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోలీస్‌ అధికారి కుమారుడికి కరోనా పాజిటీవ్‌ వచ్చింది. దీంతో అతడు కలిసిన 21 మందిని కరోనా పరీక్షల కోసం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి…

Continue Reading →

లాక్‌డౌన్‌ రూల్స్‌ పాటించాలి..బయటకు రావొద్దు: సీపీ సజ్జనార్‌

రాష్ట్రప్రజలంతా దయచేసి లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించాలని సీపీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ..ప్రజలెవరూ బయట తిరుగొద్దని సూచించారు. క్యాబ్స్‌ బుక్‌ చేసుకోవదు..ఉల్లంఘిస్తే…

Continue Reading →

తెలంగాణ సరిహద్దులో నిలిచిపోయిన వాహనాలు

ప్రాణాంతక కోవిడ్‌-19(కరోనా వైరస్‌) వ్యాప్తి నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనజీవనం ఎక్కడిక్కడ స్తంభించిపోయింది. ఇక తెలంగాణ రాష్ట్ర…

Continue Reading →

ఓపీడీ సేవలను నిలిపివేసిన ఎయిమ్స్‌

అన్ని రకాల ఔట్‌ పేషెంట్‌ విభాగాల సేవలను రద్దు చేస్తున్నట్లు ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో…

Continue Reading →

పకడ్బందీగా లాక్‌డౌన్‌.. ప్రజా భద్రత కోసమే కఠిన నిర్ణయాలు..

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ప్రజా భద్రత కోసమే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని డీజీపీ మహేందర్‌ రెడ్డి ప్రకటించారు. లాక్‌డౌన్‌ రూల్స్‌ను కఠినంగా అమలు…

Continue Reading →

తెలంగాణ లాక్‌డౌన్‌.. తెరిచి ఉండేవి ఇవే..

కరోనా మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం స్వీయ నిర్బంధ చర్యలు చేపట్టింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో.. ఏయే సేవలు అందుబాటులో ఉంటాయో…

Continue Reading →