ప్రభుత్వం జారీచేసిన జీఓ-45,46ప్రకారం హైదరాబాద్ ట్రాఫిక్, శాంతి భద్రతల పోలీసులు లాక్డౌన్ పాటించని వాహనదారులు, ప్రజలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ 25 ట్రాఫిక్…
తాజా వార్తలు

నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ కోటా ఉప ఎన్నిక బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన నేపథ్యంలో ముగ్గురు బరిలో ఉన్నారు.…
కరోనా వ్యాప్తి (కోవిడ్-19)నియంత్రణలో భాగంగా..లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర సేవలకు లాక్ డౌన్ సేవల నుంచి మినహాయింపునిచ్చింది.…
డీజీపీ మహేందర్రెడ్డి ఈ రోజు నగరంలో పర్యటించారు. చార్మినార్ ఏరియాలో లాక్డౌన్ పరిస్థితిని పరిశీలించారు. డీజీపీ వెంట నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ఐపీఎస్ అధికారులు బాబురావు,…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోలీస్ అధికారి కుమారుడికి కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో అతడు కలిసిన 21 మందిని కరోనా పరీక్షల కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి…
రాష్ట్రప్రజలంతా దయచేసి లాక్డౌన్ నిబంధనలను పాటించాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ..ప్రజలెవరూ బయట తిరుగొద్దని సూచించారు. క్యాబ్స్ బుక్ చేసుకోవదు..ఉల్లంఘిస్తే…
ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనజీవనం ఎక్కడిక్కడ స్తంభించిపోయింది. ఇక తెలంగాణ రాష్ట్ర…
అన్ని రకాల ఔట్ పేషెంట్ విభాగాల సేవలను రద్దు చేస్తున్నట్లు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో…
రాష్ట్రంలో లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ప్రజా భద్రత కోసమే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. లాక్డౌన్ రూల్స్ను కఠినంగా అమలు…
కరోనా మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం స్వీయ నిర్బంధ చర్యలు చేపట్టింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించడంతో.. ఏయే సేవలు అందుబాటులో ఉంటాయో…