ఏసీబీ వలలో మున్సిపల్‌ ఉద్యోగి జంషీద్‌ బాషా

కావలి మున్సిపాలిటీ సీనియర్‌ అసిస్టెంట్‌ సయ్యద్‌ జంషీద్‌ బాషా మున్సిపల్‌ లీగల్‌ అడ్వైజర్‌ వద్ద రూ.లక్ష లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ…

Continue Reading →

మాజీ చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్ ప్ర‌మాణం.. విప‌క్షాల వాకౌట్‌

మాజీ చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్ ఇవాళ రాజ్య‌స‌భ ఎంపీగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే చైర్ వ‌ద్ద‌కు గొగోయ్ చేరుకోగానే విప‌క్ష స‌భ్యులు ఆందోళన‌ చేప‌ట్టారు.గొగోయ్…

Continue Reading →

వైఎస్సార్‌సీపీలో చేరిన ఎమ్మెల్సీ శమంతకమణి

తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం అనుభవం లేని వ్యక్తుల ఆధిపత్య పోరు ఎక్కువైందని ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామినిబాల ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి…

Continue Reading →

నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ..

వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల, సంచార జాతులకు చెందిన నిరుద్యోగులైన యువతి, యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు బుధవారం ప్రకటనలో…

Continue Reading →

సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమావేశం..

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం జరుగనుంది. కరోనా వైరస్‌ రాష్ట్రంలో దావానంలా విస్తరిస్తుండడంతో.. దానిని అరికట్టేందుకు తీసుకునే చర్యలపై…

Continue Reading →

రేపట్నుంచి ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌(కోవిద్‌-19) ప్రభావం తీవ్రమవుతుండడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్‌పై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి.. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష…

Continue Reading →

రాజ్యసభ సభ్యులుగా కేకే, సురేష్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, కేఆర్‌.సురేష్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీ లేకపోవడంతో ఇరువురి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. నామినేషన్ల గడువు గడిచిన శుక్రవారంతో…

Continue Reading →

ఏపీలో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయండి: సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల కోడ్‌ను తక్షణం ఎత్తివేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక…

Continue Reading →

నిజామాబాద్‌ స్థానిక సంస్థల అభ్యర్థిగా కవిత నామినేషన్‌

శాసనమండలి నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్‌ దాఖలు చేశారు. బుధవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో ఆమె నామినేషన్‌…

Continue Reading →

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి ప్రశాంత్‌ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి కవిత

నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల కవిత పేరును టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. నామినేషన్ల దాఖలుకు రేపు…

Continue Reading →