ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు : 87 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌

మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల స్థానానికి సంబంధించిన రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 87 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఎలిమినేషన్‌ అభ్యర్థుల…

Continue Reading →

నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. 34 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌

నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. తొలి ప్రాధాన్యం…

Continue Reading →

నల్లగొండలో ముగిసిన తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి

నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుతం తొలి ప్రాధాన్యం ఓట్ల కౌంటింగ్‌ పూర్తయింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 1,10,840 ఓట్లు సాధించి ఆధిక్యంలో…

Continue Reading →

ప్రారంభమైన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. నగరంలోని సరూర్‌నగర్‌లో ఉన్న ఇండోర్‌ స్టేడియంలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం హాళ్లలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌…

Continue Reading →

తిరుపతి, సాగర్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

తిరుపతి పార్లమెంట్, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. నామినేషన్ దాఖలుకు ఈ నెల…

Continue Reading →

తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌ సమయం ముగియడంతో పోలింగ్ స్టేషన్ల వద్ద ఎన్నికల సిబ్బంది గేట్లు మూసివేశారు. కానీ, భారీ ఎత్తున ఓటు వేసేందుకు పట్టభద్రులు క్యూలైన్లలో…

Continue Reading →

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం..

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో అధికార  వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనం సృష్టించింది.  కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో  క్లీన్‌స్వీప్‌ దిశగా వైఎస్‌ఆర్‌సీపీ దూసుకుపోతోంది.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని  కార్పొరేషన్లు,  మున్సిపాలిటీల్లోనూ ఫ్యాన్‌ హవా కొనసాగుతోంది. …

Continue Reading →

ఏపీలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

ఏపీలో నగరపాలిక, మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఒకటి రెండుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగింది. ఉదయం 7 గంటలకు…

Continue Reading →

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు సి.రామచంద్రయ్య, షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్, దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, చల్లా భగీరథరెడ్డి, కరీమున్నీసాలు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకు…

Continue Reading →

ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ మేరకు గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి…

Continue Reading →