దేశానికి ఆదర్శం మన మహిళలు: సీఎం రేవంత్ రెడ్డి

2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని…

Continue Reading →

అడిషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా రమేశ్‌.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణ రవాణా శాఖలో హైదరాబాద్‌ జేటీసీ సి.రమేశ్‌కు ఉద్యోగోన్నతి లభించింది. ఆయనను అడిషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఆదివారం సర్కార్‌ ఉత్తర్వులు జారీచేసింది.‘ప్రభుత్వం అడిషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌…

Continue Reading →

ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి

హైదరాబాద్ : రైతు సంక్షేమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్…

Continue Reading →

తమిళనాడు మంత్రి పి. విశ్వనాథన్‌కు మంత్రి పొంగులేటి సన్మానం

తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. విశ్వనాథన్ ఆదివారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని…

Continue Reading →

హీట్ వేవ్‌పై రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత‌: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: ఎండ‌ల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమ‌త్తంగా ఉండాల‌ని ప్రజ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త‌క్షణ చ‌ర్యలు చేప‌ట్టాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార,…

Continue Reading →

రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధునిక టెక్నాలజీల ను అందించాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు పర్యటించారు. తొలుత మంత్రి గత…

Continue Reading →

యువ ప్రతిభ గుర్తింపుకు యువజన క్రీడా వారోత్సవాలు: చైర్మన్ శివసేన రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను గుర్తించి వారికి ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం “ప్రజా పాలన – ప్రగతి…

Continue Reading →

ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేస్తాం: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

హైద‌రాబాద్ : పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజన్‌గా మారుస్తామని, తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి…

Continue Reading →

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, విద్యాభివృద్ధి కోసం ముందుకు వ‌చ్చిన‌ ర‌హేజా గ్రూప్, రామ్ కీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, విద్యాభివృద్ధి కోసం ముందుకు వ‌చ్చిన‌ ర‌హేజా గ్రూప్, రామ్ కీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద నిధులు…

Continue Reading →

డిప్యూటీ కలెక్టర్‌ అక్రమాస్తులు 100 కోట్లు..! మేడ్చల్‌ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ వంశీమోహన్‌ అరెస్ట్‌

అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ)కి మరో భారీ అవినీతి అధికారి చిక్కాడు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌ విభాగం డిప్యూటీ కలెక్టర్‌ మర్రి వంశీమోహన్‌ రూ.100…

Continue Reading →