గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకులు భాగస్వాములు కావాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఈ రోజు ప్రజాభవన్‌లో నిర్వహించిన 49వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) త్రైమాసిక సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల…

Continue Reading →

3 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్వవ‌స్థే ల‌క్ష్యం: డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

సంక్షేమ ప‌థ‌కాలు, ఆర్థిక స్వావ‌లంబ‌న‌, ఫ్యూచ‌ర్ సిటీ నిర్మాణం, మ‌హిళా సాధికార‌త‌, మూసీ పున‌రుజ్జీవంపై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త‌ల‌ను ఇస్తోంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి…

Continue Reading →

ఒకే హాస్పిటల్‌లో 2000 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌

నిమ్స్ హాస్పిటల్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. దేశంలో 2 వేల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేసిన ప్రభుత్వ హాస్పిట్‌ల్‌గా రికార్డు సృష్టించింది. 1989లో నిమ్స్‌లో తొలి కిడ్నీ…

Continue Reading →

డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ లో రోల్ మోడల్ గా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

Continue Reading →

ప్లాస్టిక్ రహితమైదానాలుగా తీర్చిదిద్దాలి: స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని క్రీడా మైదానాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తుందని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు.…

Continue Reading →

అదనపు ఆదాయ వనరుల పెంపుపై దృష్టి పెట్టండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు, ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి…

Continue Reading →

‘పర్యాటక పోలీసు’ విధానంతో పర్యాటకుల భద్రతకు భరోసా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

‘అటవీశాఖ, పర్యాటకశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కలసి ఓ కమిటీగా ఏర్పడి రాష్ట్రంలో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు ఏమున్నాయో గుర్తించాలి. సుమారు 200 ప్రాంతాలను గుర్తిస్తూ, అక్కడున్న…

Continue Reading →

హైదరాబాద్ లో టెస్లా ఇవి కార్ల షోరూం…

ఇవి వాహనాల దిగ్గజ సంస్ధ టెస్లా త్వరలో హైదారాబాద్ లో విక్రయ, సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. శుక్రవారం నాడు ఆ సంస్థ ఇండియా ప్రతినిధులను…

Continue Reading →

రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్‌ ఏడీఈ

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ (ADE ఆపరేషన్స్‌ ) ముద్దం రమణా రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడ్డారు. విద్యుత్‌ శాఖ…

Continue Reading →

రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌ 8 ఇళ్లలో ఏసీబీ సోదాలు..భారీగా ఆస్తుల గుర్తింపు

 మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా గతంలో పని చేసిన వంశీ మోహన్ నివాసంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లోని ఆయనకి…

Continue Reading →