రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.…

Continue Reading →

ప్రపంచానికే తలమానికంగా “ఫ్యూచర్ సిటీ”: మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు

హైదరాబాద్ : ప్రపంచానికే తలమానికంగా ఉండేలా “ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, డి .శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం నాడు రాష్ట్ర…

Continue Reading →

భూమి సర్వే కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వడ్డేపల్లి సర్వేయర్‌

భూమి సర్వే కోసం రైతును రూ.20 వేలు లంచం డిమాండ్‌ చేసిన ఓ మండల సర్వేయర్‌ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి…

Continue Reading →

30 ఎకరాల భూమి నాలా కన్వర్షన్‌కు 30 లక్షలు డిమాండ్‌

మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోని శామీర్‌పేట తహస్దీలార్‌, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ సుచరిత ఏసీబీ వలలో చిక్కారు. రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. 30 ఎకరాల భూమి…

Continue Reading →

మాయ‌మౌతున్న చెరువును కాపాడిన హైడ్రా

చెరువుల క‌బ్జాల‌ను హైడ్రా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించింది. మంగ‌ళ‌వారం ఒకే రోజు రెండు చెరువుల‌ను హైడ్రా కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజ్‌లో క‌బ్జాదారులు మాయం…

Continue Reading →

‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా ప్రణాళిక కార్యక్రమం విజయవంతం కావడంతో, దాని ముగింపు వేడుకలను పురస్కరించుకుని జూన్ 2 నుండి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా…

Continue Reading →

ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత: మంత్రి కొండా సురేఖ

 ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణతోనే భావితరాల మనుగడ ఆధారపడి ఉంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ, వైద్య…

Continue Reading →

సొంత చెల్లి, బావ ఫోన్‌లు కూడా ట్యాప్ చేసిన కేటీఆర్ కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత కూడా లేదు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఇందిరమ్మ ఇండ్లపై కేటీఆర్ కు X లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్.. సొంత చెల్లి, బావ ఫోన్‌లు కూడా ట్యాప్ చేసిన కేటీఆర్ గారికి…

Continue Reading →

పంట వ్యర్థాలు కాల్చొద్దు – రైతులకు వ్యవసాయ శాఖ విజ్ఞప్తి: డా. బి. గోపి, ఐఏఎస్

రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో వరి పంట సాగు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం వరి కోతలు దాదాపు పూర్తయ్యాయి. రాబోయే వానాకాల పంటల సాగు…

Continue Reading →

తెలంగాణ-కర్ణాటక రాష్ట్రల మధ్య సాగు,త్రాగునీటి వినియోగంపై సానుకూల చర్చలు: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

నీటివినియోగం పై ఉభయ రాష్ట్రాలకు సానుకూలంగా ఉండే విదంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రెండు…

Continue Reading →